లేటెస్ట్
రేపే నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఓట్ల లె
Read Moreగ్యాంగ్స్టర్ షహబుద్దీన్ కరోనాతో మృతి
న్యూఢిల్లీ: పేరు మోసిన గ్యాంగస్టర్, ఆర్జేడీ మాజీ ఎంపీ షహబుద్దీన్(53) ఆదివారం కరోనాతో మృతి చెందారు. తిహార్ జైలులో ఉన్న ఆయనకు కర
Read Moreఈటల ఎపిసోడ్పై బొడిగె శోభ స్పందన.. ఆరోగ్యశాఖను తీసుకోవడం తుగ్లక్ చర్య
ఈటల కట్టప్ప పాత్ర నుంచి బయటకురా బడుగుల కోసం బయలుదేరితే ప్రజలు ఈటల వెనుక ఉంటారు –బొడిగె శోభ కరీంనగర్: ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై బీజేపీ నా
Read Moreఅమర రాజా కంపెనీ మూసివేతకు ఆదేశం
ప్రజల ఆరోగ్యానికి ముప్పని నిర్ధారించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అమరావతి: చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీ కంపెనీల కు పొల్యూషన్ క
Read Moreనాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్: గత రెండు సంవత్సరాలుగా.. ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్ర
Read Moreకరోనా ఎఫెక్ట్: పార్కులు, పులుల అభయారణ్యాలు మూసివేత
హైదరాబాద్: కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతున్న నేపధ్యంలో పార్కులు, ఉద్యానవనాలు, పులుల అభయారణ్యాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర
Read Moreసమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: మంత్రి ఈటల వ్యవహారం సీఎం కేసీఆర్ పరిధి లో ఉందని, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయని
Read Moreఆక్సిజన్ అందక మరో 12 మంది మృతి
ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక 12 మంది కరోనా పేషెంట్లు చనిపోయారు. బాత్రా హాస్పిటల్లో ఈ ఘోరం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలోని ఆరుగురు
Read Moreదృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేసిండు
రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని.. వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేశాడని బీజేపీ అధ్యక్షుడు&
Read Moreహైదరాబాద్కు చేరిన స్పుత్నిక్ వ్యాక్సిన్
రష్యాలో తయారైన స్పుత్నిక్ V కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ చేరుకుంది. ప్రత్యేక ఎయిర్ కార్గోలో లక్షా 50వేల డోసులు హైదరాబాద్ చేరుకున్నాయి. వాటిని రెడ్డీస్ ల
Read Moreఅవినీతి ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే: షర్మిల
హైదరాబాద్: ఎవరు అవినీతి చేసినా వారికి శిక్ష పడాల్సిందేనని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈటల అవినీతి పై విచారణను స్వాగతిస్తున్నానని ఆమె ట్విట్టర్లో ప్రక
Read Moreకుచ్ ‘కరోనా’ భగవాన్ అంటున్న తెలంగాణ ప్రజలు
వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లడంతో.. తమను కాపాడాలంటూ తెలంగాణ ప్రజలు దేవుడిపై భారం వేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కరోనావైరస
Read More












