లేటెస్ట్

కరోనా డెత్: బెడ్స్ లేక అంబులెన్స్‌లోనే కన్నుమూసిన చిన్నారి

విశాఖలో ఘోరం జరిగింది. హాస్పిటల్‌లో చేర్చుకోకపోవడంతో.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి కన్నుమూసింది. అచ్యుతాపురానికి చెందిన ఏడాదిన్నర పాపకు కరోనా సోకి

Read More

ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న సాయాన్

Read More

గవర్నర్ కావాలన్న ఆశ తీరకుండానే అనంతలోకాలకు..

అర్హత ఉన్నా అందని సీఎం పదవి గవర్నర్ కావాలన్న ఆశా అడియాశే ఎంతో అనుభవమున్నా పట్టించుకోని అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్‌లో అతి కొద్ది

Read More

అన్నపై తమ్ముడి కుటుంబం దాడి.. అవమానంతో ఆత్మహత్యాయత్నం

కంప్లైంట్ చేస్తే పట్టించుకోని ఎస్సై ఎస్సై నుంచి ప్రాణహాని ఉందంటున్న బాధితుడి భార్య ఆస్తి వివాదంలో ఎస్సై తలదూర్చి తమపై దాడి చేశారంటూ జగి

Read More

ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. గెలుపు తమదేనంటున్న పార్టీలు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కరోనా తీవ్రత దృష్ట్యా 72గంటల ముందే ప్రచారాన్ని క్లోజ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రేటర

Read More

వెన్నుపోటు పొడిచిన వారిని ఎప్ప‌టికీ విడిచి పెట్ట‌ను

న‌కిరేక‌ల్‌ రాజ‌కీయాల‌ను చూస్తుంటే ర‌క్తం మ‌సులుతుంది మేం త‌లుచుకుంటే ఎమ్మెల్యే, మంత్రి ప‌ల్లీబ&zwnj

Read More

కోవిడ్ హాస్పిటల్‌గా నాచారం ఈఎస్ఐ హాస్పిటల్

350 బెడ్లతో రేపటి నుంచి అందుబాటులోకి బెడ్లకు, ఆక్సిజన్‌కు కొరత ఉండొద్దని నిర్ణయం ఎక్కడైనా ర్యాపిడ్ టెస్టు కోసం ఎక్కువ వసూల్ చేస్తే కఠ

Read More

కేటీఆర్ ట్విట్టర్‌కి మాత్రమే స్పందిస్తాడా?

కేసులు పెరగడానికి సాగర్ ఎన్నికలే కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభణ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఖర్చు మొత్తం ప్రభ

Read More

మదనపల్లె జంట హత్యల నిందితులకు బెయిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24న మూఢ భక్తితో

Read More

నేచురల్ పన్నీర్.. ధర రూ. 150

నేచురల్‌ పన్నీర్‌ను విడుదల చేసింది  పాల ఉత్పత్తుల బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌.  తెలంగాణ కేంద్రంగా  తమ వ

Read More