లేటెస్ట్

ముగిసిన కుంభమేళా.. హరిద్వార్‌‌లో కర్ఫ్యూ అమలు

హరిద్వార్: ఉత్తరాఖండ్‌‌లోని హరిద్వార్‌‌లో బుధవారం నుంచి కర్ఫ్యూ విధించారు. కుంభమేళాలో పవిత్రమైన ఆఖరు షాహీ స్నానాలు ముగియడంతో

Read More

సిబ్బంది లేక మూలనపడ్డ 22 వెంటిలేటర్లు

కరోనా కేసులు పెరిగి వెంటిలేటర్లకు కొరత సిబ్బంది లేరని ఉన్నవాటిని మూలనపడేసిన వైనం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో పనిచేయని వెంటిలేటర్లు అన్నీ

Read More

సినీ నటుడు అల్లు అర్జున్ కు కరోనా

టాలీవుడ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లేటెస్టుగా నటుడు అల్లు అర్జున్ కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్ ద్వారా తెల

Read More

రివ్యూల మీద రివ్యూలు పెట్టి సీఎం కోవిడ్ బారిన పడ్డారు

ఎంజీఎంలో బెడ్లకు, ఆక్సిజన్‌కు కొరత లేదు డాక్టర్లు కరోనా బారినపడ్డా సేవలందిస్తూనే ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృధా

Read More

థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: నలుగురి మృతి

మహారాష్ట్రలోని థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ప్రైమ్‌ క్రిటికేర్‌ ఆస్పత్రిలో జరిగిన

Read More

రూపాయి తీసుకోకుండా ఆక్సిజన్ ఇస్తున్న ప్రాణదాత

మొహాలి: కరోనా వైరస్​ చాలామంది ప్రాణాలు తీస్తోంది. ఈ పరిస్థితుల్ని అవకాశంగా మలచుకున్న వాళ్లు లాభాలు సాధిస్తున్నారు. డిమాండ్​ పెరిగినా లాభం వద్దు, నష్టమ

Read More

కొత్త జోన్లతో అన్ని అడ్డంకులు తొలగినట్లేనా?

తెలంగాణలో పాత జోన్ల వ్యవస్థ రద్దయింది. ఏడు జోన్ల కొత్త వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో అన్ని ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ఇక

Read More

అస్సాంలో భారీ భూ ప్రకంపనలు

అస్సాంలో ఇవాళ(బుధవారం) ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.51 గంటల సమయంలో సోనిత్‌పూర్‌లో 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర

Read More

కరోనా కట్టడి కోసం రంగంలోకి ‘గలియడ్’

ప్రభుత్వానికి 4.5 లక్షల రెమిడిసివిర్‌‌‌‌ వయల్స్‌‌ విరాళం న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సాయం చేయడ

Read More

కరోనాను ఖతం చేసే నాసల్​ స్ప్రే

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో అయితే మహమ్మారి సెకండ్​ వేవ్​ తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్​ను చంపే

Read More

అంత్యక్రియలకు డెడ్ బాడీలతో క్యూ..

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ లో  కేసులు సంఖ్య పెరగడంతో పాటు మరణాలు కూడా  పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మృతులకు అంత్యక్రియల కోసం బంధువులు  

Read More

కరోనా కాలంలో పిల్లల కోసం తీసుకోల్సిన జాగ్రత్తలు

ఏడాది కింద వచ్చిన కరోనా వైరస్​ పిల్లలపై చాలా తక్కువ ప్రభావం చూపించింది. దాని వల్ల కొవిడ్​ బారినపడి చనిపోయిన వెయ్యి మందిలో ఒకరు మాత్రమే పిల్లలున్నారు.

Read More

కరోనాతో దేశం అల్లాడుతుంటే సైలెంట్‌‌గా ఉండలేం

తమ జోక్యం అవసరమన్న సుప్రీం న్యూఢిల్లీ: కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశం సంక్షోభంలో ఉన్న  టైంలో మౌనంగా చూస్తూ ఉండలేమని సుప్రీంకోర్టు చెప్పి

Read More