లేటెస్ట్

సీఎస్, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

గుర్రంపోడు ఘటనపై వివరాలివ్వాలని ఆదేశం సూర్యాపేట, వెలుగు: గుర్రంపోడులో ఎస్సీల మీద జరిగిన లాఠీచార్జి ఘటనపై వివరాలివ్వాలంటూ రాష్ట్ర సీఎస్ సోమేశ్

Read More

ప్రభుత్వ దవాఖాన్లకు రండి.. మంచి ట్రీట్‌మెంట్ అందిస్తం

ప్రజలకు మంత్రి ఈటల విజ్ఞప్తి.. అన్ని సౌకర్యాలు ఉన్నయి.. ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమీక్ష హైదరాబాద్, వెలుగు: ‘&l

Read More

రెవెన్యూ శాఖలో లక్షల ఫైళ్లు పెండింగ్

స్టాఫ్ లేక ఆగిపోతున్న పనులు ఫీల్డ్ పనంతా గిర్దావర్లు చేయాల్సిందే రిపోర్టులన్నీ వీళ్ల నుంచి రావాల్సిందే ఒక్కో మండలానికి ఒక్కరిద్దరే హైదరా

Read More

ఇట్లయితే బెడ్లు కూడా దొరకయ్

కరోనా స్పీడ్‌గా వ్యాపిస్తోంది..  ప్రజలు బాధ్యతగా ఉండాలి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరిక రాష్ట్రంలో కొత్తగా 1,914

Read More

కిలో చికెన్ @ రూ.300

డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేక మండిపోతున్న రేట్లు బర్డ్ ఫ్లూ భయంతో గత డిసెంబర్ నుంచి తగ్గిన పెంపకం ఎండాకాలం కావడంతో మరింత తగ్గిన ఉత్పత

Read More

కేసీఆర్ చుట్టూ మంత్రి మల్లారెడ్డి చక్కర్లు

బెదిరింపుల ఆడియోపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం అపాయింట్‌మెంట్ ఇవ్వని సీఎం హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ను కలిసేందుకు మంత్రి మల్లా

Read More

టెన్త్, ఇంటర్ పరీక్షలు జరిగేది డౌటే

షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి ఇంటర్, 17 నుంచి టెన్త్ పరీక్షలు జరగాలి కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎగ్జామ్స్ నిర్వహణపై అనుమానాలు  సర్కా

Read More

వివో బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 ప్రధాన స్పాన్సర్‌గా వ్యహరిస్తోంది చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో. తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్&

Read More

ఆర్నెళ్లు సామాజిక సేవ చేయాలి.. నల్గొండ కలెక్టర్ కు హైకోర్టు శిక్ష

ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై ఆగ్రహం వ్యక్తంచేసింది హైకోర్టు. అధికారులు కోర్టు ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వటంలేదని సీరియస్ అయింది. కోర్టు ధిక్క

Read More

సీఐ నుంచి ప్రాణహాని.. HRC కి హైకోర్టు లాయర్ ఫిర్యాదు

మంచిర్యాల జిల్లా మందమర్రి సీఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది వెంకటేశ్. మందమర్రికి చెందిన టిఆర్ఎస్ నాయకులు , మందమర్రి సీఐ నుండి తనకు

Read More

రాయ్‌పూర్‌లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌

దేశంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు వస్త

Read More

టీటీడీ సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత

కరోనా కేసులు పెరుగుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్లు నిలిపివేయనుంది. ఈ నెల 11 సాయంత

Read More

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత లేదు

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత లేదన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌. వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రతీ రాష్ట్రంతోనూ మాట్లాడుతున్నా

Read More