దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. వ్యాక్సిన్కు సంబంధించి ప్రతీ రాష్ట్రంతోనూ మాట్లాడుతున్నామని...వ్యాక్సిన్ అయిపోయే లోపు భర్తీ చేస్తున్నామని ఆయన అన్నారు. 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శుల సమావేశంలో కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత గురించి మాట్లాడిన మాట నిజమని అన్నారు. వారి దగ్గర స్టాక్ ఉన్నా..అయిపోతోందన్న ఆందోళనతో వారు కొరత ఉందని అంటున్నారని తెలిపారు. ఉత్పత్తిని బట్టి ఎప్పటికపుడు తాము పరిస్థితి అంచనా వేసి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గతంలో తాము వ్యాక్సిన్ వేస్తాం.. రమ్మని కోరినా రాలేదన్నారు. ఇపుడు ప్రజలు వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు వస్తున్నారని తెలిపారు. కరోనా కేసుల ఉధృతి విషయంలో ప్రజల నిర్లక్ష్యం చాలా ఉందన్నారు. ఈ విషయాన్ని చాలా చిన్న విషయంగా తీసుకుని...కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం కారణంగానే కేసులు భారీగా పెరుగుతున్నాయని స్పష్టం చేశారు మంత్రి హర్షవర్ధన్.
దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదు
- దేశం
- April 8, 2021
లేటెస్ట్
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్