లేటెస్ట్
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సచిన్
మాస్టర్ బ్లాస్టర్..భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి కోలుకున్నారు. సచిన్ కు మార్చి 27న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన
Read Moreవ్యాక్సిన్ తీసుకున్నా వదలని కరోనా.. కేరళ సీఎంకు పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడుతున్నారు. నిన్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా బారిన
Read Moreఈ రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు
తన జీవితంలో ఈ రోజు అత్యంత సంతోషకరమైన రోజన్నారు మావోల చెర నుంచి విడుదలైన జవాన్ రాకేశ్వర్ సింగ్ భార్య మీను. తన భర్త తప్పకుండా తిరిగి వస్తాడనే
Read Moreతిరుమల అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడు
హనుమంతుడి జన్మస్థానం తిరుమల గిరుల్లోనే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ధారించింది. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానం అని టీట
Read Moreప్రభుత్వ ఉద్యోగానికి ఓ ప్రత్యేకత ఉంది
ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజల సేవల కోసమే ఉపయోగించాలన్నారు మంత్రి కేటీఆర్.హైదరాబాద్ లోని జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి నియామక పత్రాలు అ
Read Moreచైనా సైబర్ అటాక్స్ కు భయపడం
న్యూఢిల్లీ: టెక్నాలజీలో భారత్ కంటే చైనా ముందుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ అన్నారు. అయితే డ్రాగన్ కంట్రీని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెల
Read Moreఅతి పెద్ద హిందూ దేవాలయం ఆంగ్కార్ మూసివేత
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి కాంబోడియాలోని ఆంగ్కార్ ఆలయం. ఆ దేవాలయాన్ని ఈ నెల 20 నుంచి మూసివేయనుంది ఆ దేశం. ఆసియా దేశాల్లో
Read More10 షోకాజ్ నోటీసులిచ్చినా లెక్క చేయను
తనకు ఎలక్షన్ కమిషన్ నోటీసులివ్వడాన్ని తప్పుబట్టారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 10 షోకాజ్ నోటీసులిచ్చినా తాను లెక్క చేయబోనన్నారు. ఐక్యంగా ఓటేయమని
Read Moreలాక్ డౌన్ భయంతో సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కూలీలు
కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతుండటంతో.. దేశంలోని అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి
Read Moreజవాన్ రాకేశ్వర్ సింగ్ను విడుదలచేసిన మావోలు
ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా దొరికిపోయిన రాకేశ్వర్ సింగ్ను మావోలు విడుదల చేశారు. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో స
Read Moreకూతురిపై అత్యాచారం కేసులో తండ్రికి జీవిత ఖైదు
జీడిమెట్ల/గచ్చిబౌలి, వెలుగు: కూతురిపై అత్యాచారం కేసులో తండ్రికి జీవితఖైదు విధిస్తూ ఎల్ బీనగర్ లోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శిక్ష విధించింది. కొంప
Read Moreకలెక్టర్ను కలవాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆఫీసులు, షాపింగ్ మాల్స్ల్లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కూడా
Read Moreవ్యాక్సినేషన్ లో అమెరికాను దాటిన భారత్
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో కీలకమైన వాక్సినేషన్ లో భారత్ దూసుకెళ్తోంది. టీకా వేయడంలో తొలి ప్లేస్ లో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను అధిగమించింది. తద్వారా వేగ
Read More












