కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడుతున్నారు. నిన్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా బారిన పడగా.. ఇవాళ కేరళ సీఎం పినరయి విజయన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. చికిత్స కోసం కోజికోడ్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేరారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్చి 3న విజయన్ కోవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నా వదలని కరోనా.. కేరళ సీఎంకు పాజిటివ్
- దేశం
- April 9, 2021
లేటెస్ట్
- సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్ .. అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
- ఆధిక్యత కోసమే బీజేపీ మైండ్గేమ్!
- కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైన వేట్టయన్ మూవీ
- ఓటుకు నోటు’ కేసు విచారణ జులైకి వాయిదా : సుప్రీంకోర్టు
- అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం 39 శాతం డౌన్
- రివిజన్తోనే గ్రూప్స్లో విజయం
- తెలంగాణలో మండుతున్న ఎండలు .. 18 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్
- 6 అదానీ కంపెనీలకు సెబీ నోటీసులు
- ఫేక్ డాక్టర్ అరెస్ట్
- కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో ఎండు గంజాయి పట్టివేత
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త