
లేటెస్ట్
సౌదీలో చిక్కుకున్న బాధితునికి విముక్తి
నేడు సొంతూరికి వీరయ్య వెలుగు: బ్రోకర్ల మాయమాటలు నమ్మి దుబాయ్ వెళ్లి ఒంటెల యజమాని వద్ద బందీఅయిన వీరయ్య స్వగ్రామానికి రానున్నారు. సోషల్ మీడియా ద్వారా
Read Moreవిద్యావలంటీర్లకు నెలలుగా జీతాల్లేవ్
టైమ్కు సాలరీ రాక రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది విద్యావలంటీర్లు(వీవీ) పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఉద్యోగం చేసుకునేటోళ్లకు జీతం వారం లేట్ అయితేనే
Read Moreవిజయనిర్మల మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె ఆత్మ
Read Moreజైశ్రీరాం అననందుకు రైల్లోంచి తోసేసిన్రు
కోల్కతా: జైశ్రీరాం.. అననందుకు కొందరు పశ్చిమబెంగాల్లో ఓ మదర్సా టీచర్ను నడుస్తున్న రైల్లోంచి తోసేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై దాడి చేశారు. ఈ నెల 19న
Read Moreవాజ్పేయి అస్థికల నిమజ్జనం పైసలు ఇంకా ఇయ్యలే!
లక్నో: గత ఆగస్టు 16న మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూయడంతో బీజేపీ దేశవ్యాప్తంగా నివాళులర్పించింది. ఆయన సేవల్ని తలుచుకుంటూ అనేకచోట్ల కార్యక్రమాలు నిర్వహ
Read Moreఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చొద్దు: నవాబ్ వారసుల డిమాండ్
నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల డిమాండ్ హైదరాబాద్, వెలుగు: రాజధాని నడిబొడ్డున ఉన్న ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చవద్దని ఆ ప్యాలెస్ను నిర్మించిన నవాబ్
Read Moreఉప్పులో డేంజర్ కెమికల్స్
అమెరికన్ వెస్ట్ ఎనలిటికల్ లేబొరేటరీస్ రిపోర్టులో వెల్లడి టాప్ బ్రాండ్ల ఉప్పులో పొటాషియం ఫెర్రో సయనైడ్, క్యాన్సర్ కారకాలు కిలో ప్యాకెట్
Read MoreG20 సదస్సు: ఒసాకాకు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక G20 దేశాల 14వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి జపాన్ బయలుదేరారు. ఒ
Read Moreచంద్రబాబును విచారించాల్సిందే: ఏపీ సీఎం
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశం ఆయన హయాంలో అక్రమాలపై సబ్ కమిటీ టీడీపీ హయాంలో సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను దోచి పెట్టారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రె
Read Moreమనకు పాక్ మద్దతు
‘యూఎన్’ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్పర్మనెంట్ సీటుకు.. యునైటెడ్ నేషన్స్: మన దేశానికి డిప్లమాటిక్ విజయం దక్కింది. యూఎన్ సెక్యూరిటీ క
Read MoreNRC DRAFT నుంచి లక్ష పేర్లు ఔట్
అస్సాంలోకి అక్రమంగా వలస వచ్చిన విదేశీయుల లెక్కలు తేల్చేందుకు తయారుచేస్తున్న నేషనల్రిజిస్టర్ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) డ్రాఫ్ట్లోంచి దాదాపు లక్ష మంది
Read More226జిల్లాల్లో నీళ్లు లెవ్వు: ప్రధాని మోడీ
జలశక్తి ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రధాని మోడీ న్యూఢిల్లీ: నీళ్ల సమస్య నుంచి దేశం బయటపడాల్సిన అవసరముందని, అదే టైమ్లో నీటి వాడకంపై ప్రజల్లో అవగా
Read Moreసంస్థాన్ నారాయణపురం పీఎస్ రాష్ట్రంలో నంబర్ 1
రెండో స్థానంలో నల్గొండ జిల్లా చింతపల్లి పీఎస్ జాతీయ స్థాయిలో వరుసగా 14, 24 స్థానాలు దేశంలోనే టాప్ రాజస్థాన్లోని కలు పీఎస్ ఉత్తమ సేవలకు అరుద
Read More