లక్నో: గత ఆగస్టు 16న మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూయడంతో బీజేపీ దేశవ్యాప్తంగా నివాళులర్పించింది. ఆయన సేవల్ని తలుచుకుంటూ అనేకచోట్ల కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగానే ఆగస్టు 23న లక్నోలోని గోమతీ తీరంలో ఆయన అస్థికల నిమజ్జనాన్ని యోగి సర్కారు చేపట్టింది. ఆ ప్రోగ్రామ్కు అయిన రూ.2.5 కోట్ల ఖర్చును మాత్రం ఇప్పటిదాకా చెల్లించకపోవడంతో లక్నో డెవలప్మెంట్అథారిటీ (ఎల్డీఏ) తల పట్టుకుంది. ఆ కార్యక్రమానికి తాము పెట్టుకున్న ఖర్చును చెల్లించాలంటూ ప్రభుత్వంలోని అనేక డిపార్టుమెంట్లకు ఎల్డీఏ లేఖలు రాసినా ఫలితం లేదు. ఇప్పుడా లేఖలు మీడియాకు ఎక్కాయి. తమకు రావాల్సిన పైసలు ఇవ్వాల్సిందిగా ఎల్డీఏ సెక్రటరీ ఎంపీ సింగ్ ఈ ఏడాది జనవరిలో ఒక లేఖ రాశారు. స్పందన లేకపోవడంతో మార్చి 15న మరో లేఖ రాసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయం మీడియాలో రావడంతో కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ‘‘వాళ్లు ప్రతి సభలో వాజ్పేయి గురించి గొప్పగా చెబుతారు. కానీ ఆయన అంత్యక్రియలకు అయిన డబ్బులు కూడా చెల్లించలేదు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ లల్లూ అన్నారు.
వాజ్పేయి అస్థికల నిమజ్జనం పైసలు ఇంకా ఇయ్యలే!
- దేశం
- June 27, 2019
లేటెస్ట్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు