కోల్కతా: జైశ్రీరాం.. అననందుకు కొందరు పశ్చిమబెంగాల్లో ఓ మదర్సా టీచర్ను నడుస్తున్న రైల్లోంచి తోసేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై దాడి చేశారు. ఈ నెల 19న దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానికులు మదర్సా టీచర్ను హాస్పిటల్లో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ‘‘గత బుధవారం కేనింగ్ స్టేషన్ నుంచి రైళ్లో వెళ్తుండగా కొందరు జైశ్రీరాం అంటూ నా దగ్గరికి వచ్చారు. నినాదాలు చేయాలని తీవ్రంగా కొట్టారు. భయపడి నినాదాలు చేశా. కానీ విన్పించుకోలేదు. తర్వాత వాళ్లు నాతోపాటు మరో ఇద్దరిని రైల్లోంచి తోసేశారు. మొత్తం ఏడుగురిపై దాడి చేశారు’’ అని మదర్సా టీచర్ మన్నన్ ముల్లా చెప్పారు. స్థానికులు పట్టాలపై పడిపోయిన ఆయన్ను హాస్పిటల్లో చేర్చారు.
జైశ్రీరాం అననందుకు రైల్లోంచి తోసేసిన్రు
- దేశం
- June 27, 2019
లేటెస్ట్
- అమెరికాలో భారీ వర్షాలు.. నలుగురు మృతి
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- భారత జట్టు కోచ్గా గౌతం గంభీర్.. చర్చలు జరుపుతున్న బీసీసీఐ పెద్దలు!
- అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?