
లేటెస్ట్
భారత్ తడబ్యాటు : అఫ్ఘాన్ టార్గెట్-225
సౌతాంప్టన్: అఫ్ఘనిస్థాన్ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 224 రన్స్ చేసింది భారత్. టాస్ గెలిలి
Read Moreఆసుపత్రి ఆవరణలో అస్థిపంజరాలు
పాట్నా: బీహార్లోని ముజఫర్పూర్ ఆసుపత్రికి సంబంధించి మరో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. ఇప్పటికే ఆ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధితో ఆసుపత్రిలో చికిత్
Read Moreవరల్డ్ కప్ : న్యూజిలాండ్ తో మ్యాచ్..విండీస్ బౌలింగ్
మాంచెస్టర్ : వరల్డ్ కప్-2019లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది వెస్ట్ ఇండీస్. కెప్టెన్ జాసెన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచు
Read Moreబాలీవుడ్ బ్రాండ్ విలన్ కు గూగుల్ సెల్యూట్
అమ్రిష్ పురి. డైలాగ్స్ చెప్పడంలో ఆయనదో ప్రత్యేకమైన డిక్షన్. గంభీరమైన ఆహార్యం. బాలీవుడ్ లో ఎంతమంది విలన్స్ వచ్చినా.. ఆయన .. విలన్ అనే రోల్ కే ఓ ఐకన్. హ
Read Moreహాఫ్ సెంచరీతో కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్
సౌతాంప్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన అకౌంట్ లో వేసుకున్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా శనివారం అఫ్టనిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్
Read More‘ఆమె’ సాహసానికి సోషల్ మీడియా ఫిదా
అమలాపాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ తమిళ్ సినిమా ఆడై. ఈ మూవీ తెలుగులోకి ఆమె పేరుతో డబ్ అవుతోంది.ఈ మధ్యే టీజర్ విడుదలైంది. మేకింగ్ టైమ్ లోనే మూవీ స్ట
Read Moreమూడేళ్లలో కాళేశ్వరం.. ఐదేళ్లైనా పూర్తికాని పోలవరం : విజయసాయి రెడ్డి
బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే అన్నారు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. శనివారం ట్విట్టర్
Read Moreలంచం తీసుకుంటూ పట్టుపడ్డ ప్రభుత్వ ఉద్యోగి
హైదరాబాద్ : పెన్షన్ పత్రాల ప్రక్రియ పూర్తి చెయ్యడానికి ఓ రిటైర్డ్ ఉద్యోగి నుండి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు ఓ ప్రభుత్వ ఉద్యోగ
Read Moreఆ వేదిక బాబు సొంత డబ్బులతో కట్టింది కాదు: బొత్స
అమరావతి: ప్రజావేదిక చంద్రబాబు సొంత డబ్బులతో కట్టిన భవనం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికి
Read Moreమేడపై పడుకుంటే ఫోన్లు కొట్టేస్తాడు.. ఈడో రకం దొంగ
చాలామందికి ఈ చేదు అనుభవం ఎదురై ఉంటుంది. కాంక్రీట్ జంగిల్ లా మారిన హైదరాబాద్ లో అడగడుగునా అపార్టుమెంట్లు వెలిశాయి. అమీర్ పేట్ లాంటి ఏరియాలో అయితే.. అపా
Read Moreకుటుంబ సభ్యులు కారణమంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణం
తన చావుకు భార్య, అత్తమామలు, మరదలు కారణమంలూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని రాజేంద్రనగర్ లో జరిగింది.
Read Moreవర్షంతో మెట్రో పంట పండింది
హైదరాబాద్ :వర్షం కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సమయంలో శుక్రవారం కుండపోతగా కురిసిన వానకు పల్లెల్లోని అన్నదాతలకే కాదు..సిటీలోని మెట్రోకు కూడా పంట
Read Moreఈ పిచ్చి కమ్మవారి వల్లే బాబు పతనం : వర్మ
చంద్రబాబు ఓటమి, కమ్మ అభిమానుల వీరాభిమానంపై సోషల్ మీడియాలో స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొందరు కమ్మ అభిమానులు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరించడం
Read More