
లేటెస్ట్
2011 తర్వాతే రోహిత్ కెరీర్ ఊపులోకి: కోచ్ దినేశ్ లాడ్
స్వదేశంలో జరిగిన 2011 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడం హిట్మ్యాన్ రోహిత్ శర్మకు మంచి చేసిందని అతని చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ అన్నాడు
Read More‘ఒకేసారి ఎన్నికల’కు మెజార్టీ పార్టీలు ఓకే
సాధ్యాసాధ్యాలపై సూచనలిచ్చేందుకు పొలిటికల్ కమిటీ ఏర్పాటుకు ప్రధాని నిర్ణయం ఆల్ పార్టీ మీటింగ్ కు కాంగ్రెస్,ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఎంసీ,డీఎంకే గైర్హ
Read Moreకంగారూలకు టైగర్స్ సవాల్
నాటింగ్హమ్: సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరల్డ్కప్ లీగ్ దశలో మరో మ్యాచ్
Read Moreఖషోగీ హత్యతో సౌదీ ప్రిన్స్కు లింక్
విశ్వసనీయ ఆధారాలు దొరికాయ్ యూఎన్ రైట్స్ ఎక్స్ పర్ట్ వెల్లడి జెనీవా: జర్నలిస్టు జమాల్ఖషోగి హత్య విషయంలో సౌదీ యువరాజు పాత్ర ఉందనేందుకు ఆధారాలు దొరిక
Read Moreశభాష్ ధనుష్ శ్రీకాంత్
ధనుష్ శ్రీకాంత్. తెలంగాణ వర్థమాన షూటర్. పుట్టుకతోనే అతనికి చెవుడు. ఎవరేం చెప్పినా వినిపించదు. కానీ, అతడి గన్ నుంచి దూసుకొచ్చే బుల్లెట
Read Moreబీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కు చిక్కులు
ఎన్నికల ఖర్చుపై ఈసీ నోటీసులు అనర్హత వేటుకు అవకాశం? న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ చిక్కుల్లో పడ్డారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో గురుదాస్ పూర
Read Moreలంచ్ బాక్స్ కోసం పైలట్ గొడవ
గంటకు పైగా నిలిచిన ఎయిర్ఇండియా విమానం న్యూఢిల్లీ: టిఫిన్ బాక్స్కడిగే విషయంపై పైలట్, ఫ్లైట్ సిబ్బంది మధ్య చిన్నగా మొదలైన వివాదం ఏకంగా ఓ విమానాన్ని గం
Read Moreభార్యపై అనుమానం. కత్తితో పొడిచి హత్య
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో ఓ మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. నెల్లూరు జిల్లాకు చెందిన
Read Moreకుటుంబం ఈడ .. కొలువు ఆడ
అసెంబ్లీ ఎన్నికల ముందు తహసీల్దార్ల బదిలీలు జరిగినయ్. ఎన్నికల విధుల కోసం ఓ మూలకున్న వాళ్లను ఇంకో మూలకేశారు. కుటుంబం ఓ చోట, ఉద్యోగం ఇంకో చోట అయిపోయి
Read Moreజులై 4న ఎంపీపీలు.. 5న జడ్పీలు
జడ్పీలు, ఎంపీపీల అపాయింటెడ్ డేలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జులై 4న ఎంపీపీలు, జులై 5 నుంచి జిల్లా పరిషత్ లు మనుగడలోకి రాబోతున్నాయి. ఈ మేరకు
Read Moreఉల్లి ధర పెరుగుతోంది
సామాన్య జనానికి ఉల్లిగడ్డ షాక్ ఇస్తోంది. రెండు వారాలుగా ఉల్లి ధర పెరుగుతూ వస్తోంది. రాబోయే రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. లోకల్గా
Read Moreరాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ
రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని, టీఆర్ ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పీసీసీ
Read Moreగీత దాటిన నేతలపై వేటుకు పీసీసీ వెనుకడుగు
రాష్ట్ర కాంగ్రెస్లో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై వేటు పడుతుందా, లేక షోకాజ్ నోటీసులతోనే సరిపుచ్చుతారా అన్న దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంద
Read More