లేటెస్ట్

 రైతుబంధుకు నిధులు విడుదల

ఖరీఫ్ కు ముందే రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైతుబంధుకు అవసరమైన 6వేల 900 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి ఎ

Read More

సారీ చెప్పిన ఫలక్‌నుమాదాస్‌ హీరో

ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సారీ చెప్పాడు. ఫలక్‌నుమాదాస్‌ సినిమాపై సోషల్‌మీడియాలో నెగటివ్‌ ప్రమోషన్‌ చేస్తున్నవారిపై హీరో విశ్వక్‌ మండిపడ్డ విషయం తెలి

Read More

సిరియాలో బాంబ్ బ్లాస్ట్: 14మంది మృతి

సిరియా మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు

Read More

నిజామాబాద్ లో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్

నిజామాబాద్ లో చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోయింది. తెల్లవారు జామున నలుగురు దొంగలు ఓ ఇంటీ  తలుపులు పగలగొట్టి దాడి చేశారు. అడ్డుకున్న వారిపై కర్రలు, రాళ్లతో డాడ

Read More

రైతు పట్టాను మార్చారు : రెవెన్యూ అధికారుల అవినీతి

యాదాద్రి జిల్లా  రామన్నపేట మండలంలో  రెవెన్యూ అధికారుల  అవినీతి  బాగోతం బయటపడింది. సిరిపురం  గ్రామంలోని  ఓ రైతుకు  చెందిన  భూమి పట్టా తన బంధువుల  పేరు

Read More

పరిషత్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

పరిషత్ ఓట్ల  లెక్కింపునకు  సర్వం సిద్ధమైంది.  రేపు ఉదయం  8 గంటల నుంచి 5 గంటల  వరకు కౌంటింగ్  జరుగుతుంది. అయితే  మధ్యాహ్నానికి  ట్రెండ్స్ తెలిసిపోతాయి.

Read More

పాలకుల నిర్లక్ష్యంతో తెలుగు మూడో స్థానానికి: రేవంత్

దేశంలోనే ఎక్కవ మంది మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు పాలకుల నిర్లక్ష్యంతో మూడో స్థానానికి దిగజారిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. హ

Read More

వన్డే వార్ : పాక్ తో మ్యాచ్..ఇంగ్లండ్ ఫీల్డింగ్

నాటింగ్‌హామ్‌: వరల్డ్ కప్-2019లో భాగంగా సోమవారం పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఇంగ్లండ్. కెప్టెన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్

Read More

వెంకన్న గుడిలో అర్ధరాత్రి దొంగ : కుక్క అరవడంతో….

హైదరాబాద్ ఓల్డ్ సిటీ సంతోష్ నగర్ లోని పురాత శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనానికి ట్రై చేశాడు ఓ దొంగ. దేవుడి సొమ్మునులను ఎత్తుకుపోవడానికి ప్రయత్

Read More

రాబర్డ్‌ వాద్రాకు సీబీఐ కోర్టులో ఊరట

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్డ్‌ వాద్రాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. అమెరికా, నెదర్లాండ్స్‌లలో పర్యటించేం

Read More

బీజేపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు

గుంటూరు: టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు నేడు బీజేపీలో చేరారు. జిల్లాలోని గురజాల , మాచర్ల నియోజకవర్గాలకు చెందిన మండల, గ్రామ స్థాయి నేతలు

Read More

ఢిల్లీ లో బస్, మెట్రో రైళ్లలో మహిళలకు ఫ్రీ

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ

Read More

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఎయిర్ పోర్ట్ కు చేరుక

Read More