
లేటెస్ట్
ఇవాళ మంగళగిరికి గవర్నర్ నరసింహన్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇవాళ మంగళగిరి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు సమాచారం. గవర్నర్ నరసింహన్ విజయవాడలో రేపు ఉదయం వైఎస్ జగన
Read Moreప్రమాణ స్వీకారానికి జగన్ ఎంట్రీ ఇలా..
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేేసేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. రేపు ఆయన విజయవాడ
Read Moreన్యాయం చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం
సాగు చేసుకుంటున్న భూమిని సింగరేణి సంస్థ తీసుకొని తమను రోడ్డు పాలు చేసిందంటూ బాధితుడు, అతని కూతురు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జి
Read Moreజనాభా నియంత్రణపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచా
Read Moreఏపీ అభివృద్ధికి సహకరిస్తాం: చంద్రబాబు
అమరావతి, వెలుగు: ఏపీ అభివృద్ధి కోసం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మంగళవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర
Read Moreజులై 12న స్వయంగా హాజరుకండి.. రాహుల్ కు కోర్టు సమన్లు
అహ్మదాబాద్: క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారణలో భాగంగా జులై 12న స్వయంగా హాజరుకావాలంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీకి అహ్మదాబాద్ కోర్టు నోటీసులు జారీ
Read Moreరాహుల్ లేకుంటే ఆగమాగమే..కాంగ్రెస్ వర్గాల్లో చర్చ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వారసత్వ పార్టీ అన్న ముద్ర పోవాలంటే తాను రాజీనామా చేయకతప్పదంటున్న రాహుల్ గాంధీ నిర్ణయం మేలు కంటే కీడే చేస్తుందని ఆ పార్టీ నేతలు
Read Moreఇకపై వెదర్ స్టేషన్ల ద్వారా వాతావరణ వివరాలు
వాతావరణ లెక్కల్ని మరింత పక్కాగా ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్ ) సిద్ధమవుతోంది. అధునాతన పద్ధతిలో వెదర్ స్టే
Read Moreఏసీబీ కేసులపై సర్కార్ నిర్లక్ష్యం..
రాష్ట్రంలో ఏసీబీ కేసులు నీరుగారిపోతున్నాయి. లంచం కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల పక్కదారి పడుతున్నాయి. ఏసీబీ అధికారులు నిందితులను రెడ్హ్యాండెడ్
Read Moreఎవరి ఆన్సర్ షీట్ వాళ్లకే: ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: వెబ్సైట్లో ఎవరి ఆన్సర్ షీట్ వాళ్లకే కనిపించేలా ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓపెన్గా పెడితే అందరికీ తెలిసి విద
Read More