లేటెస్ట్

రీవెరిఫై మాత్రమే చేశాం..మళ్లీ దిద్దలేదు:ఇంటర్ బోర్డ్

హైదరాబాద్​, వెలుగు: సున్నా మార్కులు వచ్చిన ఆన్సర్​షీట్లు, అసలు దిద్దని పేపర్లను రీవెరిఫై మాత్రమే చేశామని, మళ్లీ దిద్దలేదని ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశ

Read More

పేజ్ 3డ్రెస్​లో యంగ్ ఎంపీలు

బెంగాలీ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుతూ, ఓవర్​నైట్​ రాజకీయాల్లోకి వచ్చి టీఎంసీ తరఫున ఎంపీలుగా గెలిచిన మిమి చక్రవర్తి (జాదవ్​పూర్​) నుస్రత్​ జహాన్ ​(బసిర్

Read More

జిల్లా ఆస్పత్రులకు NHM నిధులు..3 దశల్లో పనులు

కొత్తగా ప్రమోట్​ అయిన జిల్లా ఆస్పత్రుల దశ మారనుంది. ఆ ఆస్పత్రుల అభివృద్ధికి నేషనల్​ హెల్త్​ మిషన్​ (ఎన్​హెచ్​ఎం) కింద నిధులిచ్చేందుకు కేంద్రా ఆరోగ్య శ

Read More

బతుకమ్మ చీరల బకాయి రూ. 100 కోట్లు…

సిరిసిల్ల నేతన్నలకు రూ.100 కోట్లు బాకీ పడ్డ సర్కారు 8 నెలలైనా సొమ్ము రాక ఆందోళన.. పెట్టుబడుల్లేక ఆసాములకు ఇబ్బందులు అప్పుల పాలవుతున్న చేనేత సంఘాలు..

Read More

ఇవాళ కడప జిల్లాలో జగన్ పర్యటన

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి  ఇవాళ  సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగన్ 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం వెళ

Read More

రాజీనామాపై తగ్గని రాహుల్

12 తుగ్లక్ రోడ్డులో రోజంతా చర్చలు.. పార్లమెంటరీ పార్టీ బాధ్యతకు ఓకే సీనియర్ల కాంప్రమైజ్ ఫార్ములాకు అంగీకరించినట్లు సమాచారం కొత్త అధ్యక్షుడి ఎంపిక కోస

Read More

DHFL ప్రమోటర్ల కోసం లుకౌట్ నోటీసులు

షెల్‌‌ కంపెనీల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించినట్టు నమోదైన కేసులో దివాన్‌‌ హౌసింగ్‌‌ పైనాన్స్ లిమిటెడ్‌‌ (డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌) ప్రమోటర్లను ప్రశ్నించడ

Read More

చిక్కుల్లో పేటీఎం పోస్ట్ పెయిడ్

న్యూఢిల్లీ : పేటీఎం పోస్ట్ పెయిడ్ వాలెట్ ఆపరేషన్స్‌‌ చట్టవిరుద్ధమని, అనధికారమని నమోదైన ఫిర్యాదుపై స్పందించాలని రిజర్వు బ్యాంక్‌‌ ఆఫ్ ఇండియాను (ఆర్​బీఐ

Read More

ఇండియాకు ఒప్పో రెనో 10x

చైనా స్మార్ట్​ఫోన్ల కంపెనీ ఒప్పో.. ఇండియా మార్కెట్లోకి రెనో 10ఎక్స్​ జూమ్​, రెనో ఫ్లాగ్​షిప్ ఫోన్లను విడుదల చేసింది. పదిరెట్ల లాస్​లెస్​ హైబ్రిడ్​ ఆప్

Read More

మళ్లీ పెట్రో బాదుడు

న్యూఢిల్లీ : లోక్‌‌సభ ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. గత తొమ్మిది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 70 పైసల నుంచి 80

Read More

రేపటి నుంచే వన్డే వార్..అన్ని విభాగాల్లో బలంగా కొహ్లీసేన

అప్పుడెప్పుడో 1983లో ఇంగ్లండ్‌‌ గడ్డపై కపిల్‌‌ డెవిల్స్‌‌ కొదమ సింహాల్లా గర్జించి.. కరీబియన్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి .. ఇండియాకు తొలి వరల్డ్‌‌కప్

Read More

మెగా టోర్నీలో ఇండియాకు ఆ నలుగురే కీలకం

వరల్డ్‌‌కప్‌‌ బరిలో నిలిచిన 15 మంది ప్లేయర్లు ప్రతిభావంతులే అయినా.. కెప్టెన్‌‌ కోహ్లీ, ధోనీ, హార్దిక్‌‌ పాండ్యా, బుమ్రా మాత్రం మెగా టోర్నీలో ఇండియాకు

Read More