
లేటెస్ట్
బతికున్న మహిళను మార్చురీ ఫ్రీజర్ లో పెట్టేశారు
దారుణం. ఇలాంటి వార్తలతో హాస్పిటళ్లపై ఉన్న నమ్మకం కూడా పోయే అవకాశం ఉంది. పంజాబ్ లో ఈ సంఘటన జరిగింది. ఓ 65 ఏళ్ల మహిళను అనారోగ్యం కారణంగా.. కపుర్తలా పట్ట
Read Moreకొబ్బరి చిప్ప తాకి ఆటో బోల్తా… MBA విద్యార్థిని మృతి
కొబ్బరి చిప్ప ఆటోల వెళ్తుతున్న ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. ఎంబీఏ ఎగ్జామ్ రాసిన ఓ విద్యార్థిని ఆటోల వెళ్తుండగా దారి మధ్యలో ఎవరో కొట్టిన కొబ్బరి చి
Read Moreసల్మాన్, ఆమిర్, షారుక్ సరసన మహేశ్
ఫరెవర్ డిజైరబుల్. ప్రఖ్యాత టైమ్స్ సంస్థ ఇచ్చే అరుదైన గుర్తింపు ఇది. మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో పదే పదే చేరుతున్న మూవీ, ఫ్యాషన్ సెలబ్రిటీలకు ఈ గుర్తింప
Read Moreమల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనుల్లో బ్లాస్ట్: యువకుడు మృతి
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనుల్లో చేసిన బ్లాస్టింగ్ తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేట జిల్లా తోర్నాల దగ్గర కాలువ పనుల కోసం బ్లాస్టింగ్ చేశారు
Read Moreఫలితాలొచ్చిన 3 రోజులకే MPP, ZP చైర్మన్లను ఎన్నుకోవాలి
రాజ్యాంగం మీద గౌరవం లేకుండా కేసీఆర్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు విపక్ష నేతలు. MPP, ZP ఛైర్మన్ ఎన్నిక, ఫలితాలతో పాటు పలు అంశాలపై.. కాంగ్రెస్, ట
Read Moreయాదాద్రిలో ముగిసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలను…. మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకంతో ముగించార
Read Moreముగిసిన ప్రచారం.. ఎల్లుండే ఆఖరి దశ పోలింగ్
లోక్ సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత ఎలక్షన్ ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఆదివారం పోలింగ్ తో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో 8 రాష్ట్ర
Read Moreబట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. తల్లి కూతురు మృతి
కరెంట్ షాక్ తో తల్లి, కూతురు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ పోలిస్టేషన్ పరిదిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా. షాహిన్ నగర్ లో చాన్ పాషా, అత
Read Moreఅధికారమిస్తే మోడీ ఐదేళ్లు ముచ్చట్లు చెప్పారు : రాహుల్
మోడీ ప్రచారానికి తగ్గట్టుగా ఈసీ షెడ్యూల్ ఈసీ పక్షపాతంతో వ్యవహరించింది – రాహుల్ ప్రధాని మోడీ ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పంచ్ డై
Read More‘సీతారామ’ ప్రాజెక్టు టైంకు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు
సీతారామ ప్రాజెక్టు సమయానికి పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు సీఎంవో స్పెషల్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. భద్రాద్రి కొత్తగూడెం జ
Read Moreప్రేమించమంటూ చెవిని కోసేశాడు
ఎయిర్ హోస్టెస్ తనను ప్రేమించడం లేదని ఆమె చెవిని కోసేశాడు ఓ రౌడీ. ఇది కర్ణాటక లోని బెంగళూరు లో జరిగింది. బెంగళూరులోని జాలహళ్లిలో నివసిస్తున్న యువతి ఓ ప
Read Moreమోడీ ఫస్ట్ ప్రెస్ మీట్… ప్రశ్నలకు బదులిచ్చిన అమిత్ షా
పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ప్రధానమంత్రి హోదాలో మొట్టమొదటి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు నరేంద్రమోడీ. మే 19వ తేదీన లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలిం
Read Moreతగ్గు ముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
బంగారం,వెండీ ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం పెరిగిన గోల్డ్ రేటు శుక్రవారం రూ.160 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.32,6
Read More