
లేటెస్ట్
ఊరూర పనుల జాతర.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేల శంకుస్థాపనలు
నెట్వర్క్, వెలుగు: ఊరూర పనుల జాతర–2025లో భాగంగా
Read Moreమీసేవ అడ్డాగా.. బెట్టింగ్ ముఠా దందా..ఎనిమిది మంది అరెస్ట్
రూ. కోటిన్నర విలువైన సొత్తు స్వాధీనం నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల వెల్లడి నిర్మల్, వెలుగు: మీసేవ అడ్డాగా చేసుకుని రూ. కోట్లలో ఆన్ లైన్ బెట్టిం
Read Moreచేప పిల్లల పంపిణీపై నజర్
ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన మత్స్యశాఖ ఉమ్మడి జిల్లాలో 4,253 చెరువుల్లో 10.38 కోట్ల చేప పిల్లలు వదలాలని టార్గెట్ హర్షం వ్యక్తం చ
Read Moreవర్షాకాలం ఇబ్బందులకు చెక్.. 27 వేల ప్రాంతాల్లో చెత్త తొలగించిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు 27,272 ప్రాంతాల్లో చెత్త, పూడిక తొలగించినట్లు హైడ్రా అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read Moreహైదరాబాద్లో సీఎల్ఎఫ్ఎంఏ సింపోజియం ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: కాంపౌండ్ లైవ్స్టాక్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎల్ఎఫ్ఎంఏ) 58వ ఏజీఎం, 66వ జాతీయ సింపోజ
Read Moreమార్కెట్లోకి వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ కంపెనీ బేయర్ కామాలస్
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ కంపెనీ బేయర్ భారతీయ రైతుల కోసం 'కామాలస్' అనే క్రిమిసంహారక మందును విడుదల చేసింది. ఇది ఆకు, కాయ తొలి
Read Moreఇండియాలో ఓపెన్ఏఐ ఆఫీస్
న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీ కంపెనీ ఓపెన్ఏఐ ఈ ఏడాది ఢిల్లీలో ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారతదేశం చాట్జీ
Read Moreఉండేందుకు చోటు లేదు.. కూర్చునేందుకు కుర్చీల్లేవ్!
మెదక్ ఎంసీహెచ్ లో అటెండెంట్లకు అవస్థలు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) లో గర్భిణీల వెంట వచ్చే అటెండెంట్లు సౌకర్
Read Moreక్యాపరో గ్రూప్ అధినేత.. లార్డ్ స్వరాజ్ పాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్లో కన్నుమూశారు. జలంధర్లోని ఒక చిన్న ఫౌండ్రీ నుంచి 'స
Read Moreఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో 30 హ్యామ్ రోడ్లు
ఫస్ట్ ఫేజ్ లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం రూ.659.97 కోట్లతో పనులు జిల్లా కేంద్రాలకు లింక్ కానున్న గ్రామీణ రోడ్లు
Read More150 షోరూమ్లను తెరుస్తాం.. ఓబెన్ ఎలక్ట్రిక్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: దేశీయ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 150 షోరూమ్&zwn
Read Moreఆ ఐదుగురిది ఆత్మహత్యే!. మియాపూర్ ఘటనలో పోలీసుల అనుమానాలు
పెరుగన్నంలో ఎలుకల మందు కలిపి తినడంతోనే మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ లక్ష్మయ్య అనారోగ్యం, రెండో అల్లుడి ఆర్థిక ఇబ్బందులే కారణమన
Read Moreఅమెజాన్లో గణేష్ చతుర్థి స్టోర్.. పండుగ అలంకరణ వస్తువులపై 90 శాతం డిస్కౌంట్
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ ఇండియా గణేష్ చతుర్థి పండుగ కోసం ప్రత్యేక స్టోర్ను ప్రారంభించింది. మట్ట
Read More