లేటెస్ట్
హెచ్-1బీ, హెచ్-4 వీసాలు టెంపరరీగా రద్దు
న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెరికా వెళ్లే నిపుణులకు జారీ చేసే హెచ్1బీ, హెచ్4 వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్&
Read Moreక్రిస్టియన్ మైనార్టీల సంక్షేమమే లక్ష్యం: షబ్బీర్ అలీ
చర్చిల అభివృద్ధికి ఇప్పటికే రూ.130 కోట్లు ఖర్చు చేసినం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పద్మారావునగర్, వెలుగు: క్రైస్తవ మైనార్టీల సంక్షేమమే లక్
Read Moreకమనీయం.. కొమరవెల్లి మల్లన్న కల్యాణం..జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీశ్ &nbs
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతలో పోటెత్తిన్రు..
ఉదయం నుంచే ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు ఉమ్మడి జిల్లాలో 13 మండలాల్లోని 316 పంచాయతీల్లో ఎన్నికలు ఖమ్మం జిల్లాలో 91.21 శాతం,
Read Moreఓటు అమ్ముకునే వస్తువు కాదు.. భవిష్యత్ ను మార్చే శక్తి అని మైలారంలో వాల్ పోస్టర్లు వెలిశాయి
హనుమకొండ జిల్లా మైలారంలో వెలిసిన వాల్ పోస్టర్లు మైలారం యువశక్తి, విద్యావంతుల వేదిక పేరుతో ఏర్పాటు
Read Moreఅండర్–19 ఆసియా కప్లో పాకిస్తాన్పై కుర్రాళ్ల పంజా
అండర్–19 ఆసియా కప్ లో 90 రన్స్ తేడాతో ఇండియా
Read Moreనాగారంలో ఉద్రిక్తత..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ
పరకాల, వెలుగు: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫలితం రావడంతో ఆ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగడంతో
Read Moreహైదరాబాద్లో ఇన్స్టా మీట్ ఎనిమిదో ఎడిషన్
హైదరాబాద్, వెలుగు: వ్యాపార అవకాశాలను పెంచుకోవడానికి, ఆలోచలను పంచుకోవడానికి వ్యాపార విధానాలపై చర్చించడానికి హైదరాబాద్లో ఇన్&zwn
Read Moreనిజామాబాద్ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం పోలింగ్
కామారెడ్డి జిల్లాలో 86.08 శాతం పోలింగ్ నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ డివిజన్లో ఆదివారం జరిగిన మలి విడత గ్రామ పంచాయతీ ఎన్
Read More42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోవాలి : ఆర్ కృష్ణయ్య
ఆర్ కృష్ణయ్య డిమాండ్ బషీర్బాగ్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత
Read Moreమెక్సికో టారిఫ్లపై తగిన చర్యలు తీసుకుంటం... మన ఎగుమతిదారుల ప్రయోజనాలు రక్షిస్తం: భారత్
ఏకపక్షంగా సుంకాలు వేయడం కరెక్టు కాదని కామెంట్ న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై మెక్సికో విధించిన 50% టారిఫ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మెక్స
Read Moreమెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తాకు నో బెయిల్... 14 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పర్యటన వేళ శనివారం కోల్ కతాలోని స్టేడియంలో ఉద్రిక
Read Moreటెక్నాలజీ మన తీర్పును బలపరచాలి.. కటక్లో సింపోజియంలో సీజేఐ సూర్యకాంత్
కటక్: టెక్నాలజీ అనేది మన తీర్పులను, నిర్ణయాలను బలపరచాలి, వాటికి సహాయకారిగా ఉండాలి తప్ప.. భర్తీ చేయకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర
Read More












