లేటెస్ట్
కాళేశ్వరం పేరుతో 1.20 లక్షల కోట్లు గంగపాలు..రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ : టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్
నిజామాబాద్, వెలుగు : బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో రూ. 1.20 లక్షల కోట్లను గోదావరి నదిలో పోసిందని ట
Read Moreవాయిదాపడ్డ ఫార్మసీ పరీక్షల నిర్వహణకు సర్కారు గ్రీన్ సిగ్నల్
ప్రపోజల్స్ పంపాలని జేఎన్టీయూకు శ్రీదేవసేన ఆదేశం హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సమ్మె కారణంగా వ
Read Moreఢిల్లీ పేలుడు ఎఫెక్ట్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో.. ముమ్మర తనిఖీలు పద్మారావునగర్,వెలుగు: ఢిల్లీలోని ఎర్రకోటలో ఇట
Read Moreఅల్ ఫలా వర్సిటీకి న్యాక్ నోటీసు
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో మరణించినవారి సంఖ్య 13కు పెరిగింది. ఎల్&zwnj
Read Moreబీమా రంగంలోకి మహీంద్రా మనులైఫ్తో జాయింట్ వెంచర్ రూ. 7,200 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) బీమా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. కెనడాకు చెందిన మనులైఫ్తో 50:50 జాయింట్ వెంచర్ (జేవ
Read Moreబొందలపల్లిలో మటన్ బొక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
నాగర్కర్నూల్ జిల్లా బొందలపల్లిలో ఘటన నాగర్కర్నూల్ టౌన్, వెలుగు : మటన
Read Moreవిద్యార్థులకు ఉద్యోగ సోపానం టీ–-సాట్
అన్ని విభాగాల విద్యార్థులకు టీ-–సాట్ ఉద్యోగ సోపానంగా మారడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశంలో తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ సాంకేతికతను
Read Moreఎగుమతిదారులకు బూస్ట్ ..రూ. 45 వేల కోట్ల విలువైన పథకాలకు కేంద్రం కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: అన్ని రంగాల ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రెండు పథకాలకు గ్రీన్సిగ్నల్ఇచ్చింది. వీటికి రూ. 45 వేల కోట్లు కేటాయిస్తారు. &nbs
Read Moreఅయ్యో.. బిడ్డా..!గేట్ మీద పడి బాలుడు మృతి..మేడ్చల్ జిల్లా బౌరంపేటలో ఘటన
బిల్డర్పై కేసు నమోదు దుండిగల్, వెలుగు: మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. బౌరంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద గేటు
Read Moreమంత్రి కొండా సురేఖపై కేసు వెనక్కి తీసుకున్న నాగార్జున
బషీర్బాగ్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును సినీ నటుడు అక్కినేని నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల
Read Moreనింబోలి అడ్డలో భయపెట్టిన కారు.. బాంబులు ఉన్నాయేమోనని స్థానికుల భయాందోళన
రైల్వే బ్రిడ్జి కింద అడ్డంగా పార్క్ చేసి వెళ్లిన వ్యక్తి బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీ ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జన
Read Moreటెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు 20 వరకు పెంపు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల ఎగ్జామ్ ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఎలాం
Read Moreఓటు వేయనివారి సిటిజన్ స్కోర్ తగ్గించాలి!
2025 నవంబర్ 11న బిహార్ ఎన్నికల రెండో విడతతోపాటు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా 50% కన్నా తక్క
Read More












