
లేటెస్ట్
‘అమ్మ’తొలి మహిళా ప్రెసిడెంట్గా నటి శ్వేతా మీనన్.. పురుషాధిక్యాన్ని బద్దలుకొట్టి సంచలన విజయం
మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) తొలి మహిళా అధ్యక్షురాలిగా శ్వేతా మీనన్ ఎన్నికయ్యారు. పురుషాధిక్యాన్ని బద్దలుకొట్టి సంచలన విజయం సాధించింది. న
Read Moreరోజుకు రూ.2 ఖర్చుకే పోస్టల్ ఇన్సూరెన్స్.. రూ.15 లక్షలు కవరేజ్, పూర్తి బెనిఫిట్స్ ఇవే..
Postal Insurance: ఈరోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. వాస్తవానికి ఇది కుటుంబానికి ఒక ముందస్తు ఆర్థిక భద్రతా ప్రణాళి
Read Moreఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బాబ్ సింప్సన్ కన్నుమూత
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దేశ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ (89) మరణించారు. గత కొంతకాలంగా వృద్ధ
Read MoreAP News: మంత్రి సవిత అనుచరులే నా కొడుకును చంపేశారు: కియా పరిశ్రమ ఉద్యోగి తల్లి
ఆంద్రప్రదేశ్ శ్రీసత్యసాయిజిల్లాలో మంత్రి సవిత అనుచరులు వీరంగం చేసి ఓ వ్యక్తిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస
Read Moreలైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి ఫండ్స్ ఇస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : గ్రంథాలయ సంస్థ నూతన భవనం, మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటికే రూ.కోటి మంజూరు చేసినట్లు నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్
Read MoreRajinikanth: మీ మాటలు నన్ను కదిలించాయి.. సీఎం చంద్రబాబుకు తలైవా స్పెషల్ థాంక్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ (ఆగస్టు 15) నాటికి 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్త
Read Moreయువతను రక్షించుకుంటేనే భవిష్యత్తు : పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, వెలుగు: 'యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిష్యత్తు. ప్రభుత్వంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే
Read Moreఇద్దరు కుమారులతో కలిసి అమెరికా వెళ్లిన MLC కవిత
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆమె తన చిన్న కొడుకు ఆర్యను గ్రాడ్యుయేషన్ కోసం కాలేజీలో చేర్పించేందుకు శనివారం (ఆగస్ట్ 16
Read Moreరూ.4,100 కోట్లతో గ్రేటర్ వరంగల్లో యూజీడీ పనులు :మంత్రి పొంగులేటి
రెవెన్యూ, ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి వరంగల్/ ఖిలావరంగల్ (మామునూరు), వెలుగు: గ్రేటర్ వరంగల్ అభివృద్ధే లక్ష్యంగ
Read Moreశ్రావణమాసం చివరి ఆదివారం ( ఆగస్టు 17) .. జాతక దోషాలు తొలగుతాయి..
శ్రావణమాసం (2025) చివరికొచ్చింది. రేపు ( ఆగస్టు 17) చివరి ఆదివారం.. చాలా పవిత్రమైన రోజని పండితులు చెబుతున్నారు. ఆ రోజున సూర్యుడిని.. నవ గ్
Read Moreప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన : మంత్రి కొండా సురేఖ
హనుమకొండ, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన సాగిస్తున్నామని అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య ది
Read Moreప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్
మహబూబాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు.
Read Moreముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణను వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల ప
Read More