లేటెస్ట్

ఇండియాపై సెకండరీ టారిఫ్ లు ఉండకపోవచ్చన్న ట్రంప్

రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటమని వెల్లడి న్యూయార్క్: రష్యా నుంచి ఆయిల్​ కొనుగోలు చేసే దేశాలపై సెకండరీ టారిఫ్​లు ఉండకపోవచ్చని  అమెర

Read More

మిడ్ మానేరుకు రెండు టీఎంసీలు ..గాయత్రి పంపు హౌస్ నుంచి ఎత్తిపోస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు

రామడుగు, వెలుగు:  ఎల్లంపల్లి నుంచి  గాయత్రి పంపుహౌస్​ ద్వారా శనివారం వరకు రెండు టీఎంసీల నీటిని మిడ్ ​మానేర్​కు ఎత్తిపోసినట్లు ఇరిగేషన్​ ఆఫీస

Read More

జమ్మూకాశ్మీర్‌‌‌‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

    మూడ్రోజులు గడిచినా ఇంకా తెలియని 82 మంది ఆచూకీ      తమవారి కోసం తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు శ్రీనగర్

Read More

కేరళ గుడికి రోబో ఏనుగు

డొనేట్ చేసిన జాకీష్రాఫ్, పెటా  త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్ జిల్లా కొడుంగళ్లూర్ లోని నెడియథలి శివ టెంపుల్ లో రోబోటిక్ ఏనుగు సందడి చేస్

Read More

ఆగస్టు 22న పీఏసీ సమావేశం

    బీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎన్నికలు, తెలంగాణపై కేంద్రం వివక్ష వంటి అంశాలపై చర్చ హైదరాబాద్, వెలుగు: పీసీసీలో కీలకమైన రాజక

Read More

సింగూరు, మంజీరా గేట్లు ఓపెన్...

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​ కు తాగునీటిని అందించే ప్రధాన జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు, మంజీరా, నాగార్జున సాగర్ ఫుల్

Read More

ఎస్బీఐ హోమ్ లోన్ల వడ్డీ రేట్ల పెంపు

న్యూఢిల్లీ: ఎస్​బీఐ హోమ్​ లోన్లు, సంబంధిత లోన్ల వడ్డీ రేట్లను మార్చింది. ఇక నుంచి సాధారణ హోమ్​ లోన్లపై (టర్మ్ లోన్స్) వడ్డీ 7.50 శాతం నుంచి 8.70 శాతం

Read More

మిర్యాలగూడలో ఇంటర్ స్టూడెంట్ మర్డర్

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లాలో  ఇంటర్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు.  స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మిర్యాలగూడ టౌన్

Read More

టాబ్లెట్ పీసీ మార్కెట్ 20 శాతం అప్.. యాపిల్ నంబర్ వన్

న్యూఢిల్లీ: భారతదేశ టాబ్లెట్ పీసీ మార్కెట్ 2025 జూన్ క్వార్టర్​తో పోలిస్తే ఈసారి 20 శాతం వృద్ధి సాధించింది. ఈ మార్కెట్‌‌లో యాపిల్ దాదాపు మూడ

Read More

కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు.. ఈ వారం మార్కెట్ పైకే..

న్యూఢిల్లీ: ఈ నెల 14తో ముగిసిన వారంలో ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(ఎఫ్‌‌ఐఐలు) నికరంగా రూ.3,048 కోట్లను భారత మార్కెట్ల నుం

Read More

భారత్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి

సరిహద్దు సమస్యలసై అజిత్ ​దోవల్​తో చర్చలు బీజింగ్: భారత్, చైనా సరిహద్దు సమస్యలపై చర్చలు జరిపేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం (ఈ నెల

Read More

పెరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు.. 2025-26 మొదటి క్వార్టర్లో 47 శాతం

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జూన్​ క్వార్టర్లో (మొదటి క్వార్టర్​) భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు

Read More

ఇన్వెస్టర్లకు షాకిచ్చిన కొత్త తరం టెక్ కంపెనీలు

గత ఐదేళ్లలో 25 కంపెనీలు పెద్దగా లాభాలివ్వలే.. బెంగళూరు: గత ఐదేళ్లలో మార్కెట్‌‌లో లిస్టింగ్ అయిన కొత్త తరం టెక్ కంపెనీలు ఇన్వెస్టర్లక

Read More