లేటెస్ట్
కటకటాల్లోకి కబ్జాదారులు .. కొనసాగుతున్న దర్యాప్తు, వరుస అరెస్టులు
ఏండ్ల తరబడి కబ్జాలో ఉన్న భూముల చెరవీడుతోంది బయటపడుతున్న కబ్జాదారుల బాగోతం నెల రోజుల్లో 25 మందిపై కేసులు ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్
Read Moreతెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో ఐదు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ రాష్ట్రంలో కవరైన లోటు.. సాధారణ వర్షపాతం నమోదు ఈ నెలలో 45
Read Moreమద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా .. కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో తీర్మానం
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతు
Read Moreహైదరాబాద్ సిటీలో నల్లాలకు స్మార్ట్ మీటర్లు .. ఆటోమెటిక్గా బిల్లులు జారీ
అల్ట్రాసోనిక్ జీఎస్ఎం టెక్నాలజీతో పని చేయనున్న మీటర్లు నెలకు రూ.100 కోట్లు వస్తే.. ఐటీ కారిడార్ నుంచే రూ. 80 కోట్లు అందుకే
Read Moreముందు నీతులు.. వెనుక గోతులు!..నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు
నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు తెలంగాణ నీటి హక్కులపై కుట్రలు.. సహకరించుకుందామంటూనే అడ్డంకులు 2015లోనే సంతకాలతో నీటి
Read MoreIND vs ENG: సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో టెస్ట్లో భారీ స్కోర్ దిశగా టీమిండియా
ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా సారథి శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 1
Read Moreకేంద్రం కీలక నిర్ణయం: పాక్ సెలబ్రెటీల అకౌంట్లు, మీడియా ఛానెళ్లపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు పాక్ సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు, మీడియా ఛా
Read Moreజూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2025, జూలై 21 నుంచి 2025, ఆగస్ట్ 21 వరకు పార్లమెంట్ మూన్సూన్ సెషన్ జరగనుంది. ఈ మేర
Read Moreనార్సింగిలో కోటిన్నర విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కోటిన్నర విలువ చేసే 650 గ్రాముల హెరాయిన్ను బుధవారం (జూలై 2) శంషాబాద
Read MoreMicrosoft: మైక్రోసాఫ్ట్లో భారీ లేఆఫ్స్.. ఒకేసారి ఇంత మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారా..?
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగాల తొలగింపునకు తెరతీసింది. 2025లో నెలల వ్యవధిలోనే రెండోసారి ఉద్యోగులు తొలగింపునకు మైక్రోసాఫ్ట్ సిద్
Read Moreహైదరాబాద్ మాదాపూర్ లో దారుణం: బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపిన కొడుకు...
ఆన్ లైన్ బెట్టింగ్ సామాన్యుల పాలిట యమపాశంగా తయారవుతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా కుటుంబాలను రోడ
Read Moreటెన్త్ చదివిన ప్రతి స్టూడెంట్ ఇంటర్ చదవాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: పదవ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకో
Read Moreసమ్మెబాట పడితే ఎస్మా తప్పదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్..
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న క్రమంలో వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది టీటీడీ. సమ్మె బాట పడితే ఎస్మా చట్టం
Read More












