లేటెస్ట్
మరో 4,021 మందికి ‘చేయూత’ పింఛన్ .. మే నెల నుంచి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటివరకు అందుతున్న 4,011 మందికి ఇది రెట్టింపు ఈ నెల నుంచి రాష్ట్రంలో 8,032 మంది డయాలసిస్ పేషెంట్లకు రూ.2,016 చొప్పున అందజేత హైదరాబ
Read Moreఎడ్ సెట్లో 30,944 మంది క్వాలిఫై .. ఫలితాలు రిలీజ్ చేసిన బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎడ్ సెట్ ఫలితాల్లో 96.38శాతం మంది క్వాలిఫై అయ్యారు. శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఎడ్ సెట్– 2025 ఫలితాలను టీజీసీహెచ్ఈ
Read Moreసికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లను పరిశీలించిన తలసాని శ్రీనివాస్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని, ఎలాంటి ఇబ్బందులు లేకండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజ
Read Moreకంట్లో నుంచి ముక్కులోకి దిగిన కత్తి..అరుదైన ఆపరేషన్ చేసి, వ్యక్తి ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ డాక్టర్లు
బషీర్బాగ్, వెలుగు: కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్లు అధునాతన శస్త్రచికిత్స చేశారు. ఓ వ్యక్తి కంట్లో నుంచి ముక్కులోకి దిగిన కత్తిని తొలగి
Read Moreహైదరాబాద్ లో యోగా దినోత్సవం గ్రాండ్ సక్సెస్
వెలుగు, హైదరాబాద్ సిటీ : సిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా చోట్ల జరిగిన వేడుకల్లో సిటీ జనం పెద్దఎత్తున పాల్గొని ఉత్సాహంగా యోగ
Read More100 మందికి పైగా సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ .. జూన్ 23న సిట్ ముందుకు ప్రణీత్రావు, ప్రభాకర్ రావు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్&zw
Read More13 మందిని కాపాడిన ఫైర్ హీరోస్
మెహిదీపట్నం, వెలుగు: ఫర్నిచర్ గోదాములో అగ్నిప్రమాదం జరగగా, 13 మంది కార్మికులను ఫైర్ సిబ్బంది కాపాడారు. ఆసిఫ్ నగర్ జిర్రా ప్రాంతంలో ఎన్నారైకు చెందిన జి
Read Moreకేబీఆర్ పార్కుకు ఆచార్య జయశంకర్ పేరు..నామకరణం చేసిన బీసీ పొలిటికల్ జేఏసీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్కు పేరును ప్రొ. జయశంకర్ నేషనల్ పార్కుగా తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నామకరణం చేసింది. శనివారం ఆచార్య జయశంకర్14వ వర
Read Moreడెలివరీ జాబ్స్లో 92 శాతం పెరుగుదల.. చాలా మందికి ఇదే కెరీర్..
వర్క్ఇండియా రిపోర్ట్ న్యూడిల్లీ: కిందటేడాది బ్లూ-కాలర్ రంగంలో గిగ్ జాబ్స్ లేదా ఫ్రీలాన్స్ అవకా
Read Moreఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా.. ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై భారీ బాంబులతో దాడులు
ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూ.. నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తూ వార్తల్లో నిలిచిన ట్రంప్.. అనూహ్యంగా ఇరాన్ పై దాడులు చేశామని ప్రకటించడం ప్రపంచాన్ని షాకింగ్
Read Moreరామగుండంలో 500 మెగావాట్ల తొలి పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు!
హైదరాబాద్, వెలుగు: సింగరేణి మరో వినూత్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రామగుండం-1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని నీటి సంపున
Read Moreఏఐతో సుస్థిర వ్యవసాయం : వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు
అగ్రివర్సిటీలో త్వరలో అధునాతన ప్రయోగశాల ప్రీ లాంచ్ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు గండిపేట, వెలుగు: వ్యవసాయ
Read Moreజూరాలకు కొనసాగుతున్న వరద
గద్వాల, వెలుగు : కర్నాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం 5 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నా
Read More












