లేటెస్ట్

దేశాన్ని తప్పుదోవ పట్టించారు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్

వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలి న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ విషయంలో దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్

Read More

బీజేపీలో బీఆర్ఎస్ ​విలీన ప్రచారం కొందరి కుట్ర: మధుసూదనాచారి

పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నరు కవిత చెప్పిన విషయాల గురించి ఆమెనే అడగండి బీఆర్ఎస్​కు సమర్థవంతమైన కేసీఆర్​ నాయకత్వం ఉంది

Read More

రాజ్యాంగమే దేశ ఐక్యతకు పునాది : సీజేఐ జస్టిస్ గవాయ్

రాజ్యాంగమే దేశ ఐక్యతకు పునాది : సీజేఐ జస్టిస్ గవాయ్ లక్నో: రాజ్యాంగమే దేశ ఐక్యతకు బలమైన పునాది అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవా

Read More

రూ. లక్ష లోన్ కు రూ. 50 వేలు తీసుకున్నడు .. డీఎస్ ఓ కు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు

ఖమ్మం జిల్లా ఏదులాపురం సొసైటీ పీఏసీఎస్ చైర్మన్ అక్రమాలు  ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అక్రమ

Read More

అక్కన్నపేట మండలంలో సాదాబైనామా దరఖాస్తులే అధికం

అక్కన్నపేట మండలంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 4183 క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ప్రత్యేక బృందాలు సిద్దిపేట, వెలుగు: భూ భారతి చట్టం అమలులో భా

Read More

ములుగు జిల్లాలో లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు : ఎస్పీ శబరీశ్​

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లాలో 8 మంది మావోయిస్టులు శనివారం ఎస్పీ శబరీశ్​ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు మిలీషియా సభ్యులకు రివార్డ్ కింద తక

Read More

కబ్జా చెర నుంచి పార్కును కాపాడిన హైడ్రా

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా తూముకుంట‌లో కబ్జాకు గురైన పార్కును హైడ్రా కాపాడింది. దాదాపు 2 వేల గ‌జాల విస్తీర్ణంలోని పార్కును, పక్క స్థ

Read More

తెలంగాణ జాతిపితకు నోటీసులిస్తరా?.. కేసీఆర్​ మీద ఈగ వాలినా ఊరుకోం: కవిత

ఆ బక్కమనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చింది నోటీసులకు నిరసనగా ఈ నెల 4న మహాధర్నా కేసీఆర్​కు ఓ కన్ను బీఆర్ఎస్​.. మరో కన్ను జాగృతి సీఎం రేవంత్​ ఇప్ప

Read More

పాక్ ప్రతిపాదనలన్నీ బూటకమే :కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ ఫైర్

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ పాకిస్తాన్​ను పాముతో పోల్చారు. ఎంపీల అఖిలపక్ష బృందంలో సభ్యుడిగా ఆయన  కోపెన్‌హాగన్‌ లో పర్యటి

Read More

రాలుతున్న రాజన్న కోడెలు .. మూగ జీవాలకు మృత్యు పాశానంలా తిప్పాపూర్‌‌ గోశాల

రెండు రోజుల్లో 15, వారంలో మొత్తం 30 దాకా మృతి ఇటీవల కురిసిన వర్షంతో బురదమయంగా గోశాల ఆవరణ  గోశాలలో 500 కెపాసిటికి .. 1300 ఉంచడంతో ఉక్కిరిబి

Read More

కాటేస్తున్న కరెంటు తీగలు.. మానుకోట జిల్లాలో కరెంట్​షాక్​తో ఐదుగురుమృతి

మానుకోట జిల్లాలో ఈఏడాది కరెంట్​షాక్​తో 24 మూగ జీవాలు మృతి ప్రతీ సీజన్​లో ప్రమాదానికి కారణమవుతున్న విద్యుత్​ తీగలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసు

Read More

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్లో వాకీటాకీల అమ్మకాలు బంద్.. అమల్లోకి సీసీపీఏ గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్

న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్, మీషో, జియోమార్ట్, మెటా, చిమియా వంటి ఆన్‌‌‌‌&zwn

Read More