తెలంగాణలో 14 మంది TRS అభ్యర్థులు ఆధిక్యం

తెలంగాణలో 14 మంది TRS అభ్యర్థులు ఆధిక్యం

దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది. మొత్తంగా 14 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.