మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు నిర్వహించిన పోలింగ్లో 5 మండలాల ఓటర్లు 1,55,544 మంది కాగా.. 1,29,165 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మండలాల వారీగా.. మహబూబ్నగర్ రూరల్లో 29,407 మంది, గండీడ్ మండలంలో 24,217 మంది, నవాబ్పేట మండలంలో 33,544 మంది, రాజాపూర్ మండలంలో 18,824 మంది, మహమ్మదాబాద్ మండలంలో 23,173 మంది ఓటు వేశారు. జిల్లాలో మొత్తం 83.04 శాతం పోలింగ్నమోదైంది.
మహబూబ్నగర్ జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా:

