V6 News

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు:మెదక్ జిల్లాలో 146 పంచాయతీల కొత్త సర్పంచ్లు వీళ్లే..

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు:మెదక్ జిల్లాలో 146 పంచాయతీల కొత్త సర్పంచ్లు వీళ్లే..

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.46 శాతం పోలింగ్​ జరిగింది. అత్యధికంగా రేగోడ్​ మండలంలో 91.13 శాతం పోలింగ్​ జరిగింది. మిగతా అన్ని మండలాల్లోనూ 85 శాతానికి పైగానే పోలింగ్​ జరిగింది. 6 మండలాల్లోని 146 పంచాయతీల్లో 146 సర్పంచ్​ స్థానాలు, 1,284 వార్డ్​ మెంబర్​ స్థానాలకు పోలింగ్​ జరిగింది.

మెదక్ జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా: