హైదరాబాద్,వెలుగు: తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధు యాష్కీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు సతీశ్కుమార్, జనరల్ సెక్రటరీ రాఘవేంద్ర రాజు అల్లి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో మధు యాష్కీని ఎన్నుకున్నట్టు యూనియన్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ తాను జలమండలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఉద్యోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. జలమండలిలోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మధుయాష్కీ ఆధ్వర్యంలో త్వరలో బోర్డు ఎండీని కలవనున్నట్టు ఎంప్లాయీస్ నేతలు తెలిపారు.
తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా మధుయాష్కీ
- తెలంగాణం
- December 11, 2023
లేటెస్ట్
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశామాషీ మనిషి కాదు.. కమిట్మెంట్ ఉన్నోడు : కేసీఆర్
- కంబోడియా ఆర్మీ బేస్ లో పేలుడు.. 20 మంది సైనికులు మృతి
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం:ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
- ఘాటెక్కింది : మన మసాలాలపై అమెరికా ఫుడ్ అథారిటీ నిఘా.. వివరాల సేకరణ
- కేసీఆర్ పవర్ కట్స్ ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- DC vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఇరాకీ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చిచంపారు..వీడియోలు చేసినందుకేనా?
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్