మహబూబ్ నగర్

జూరాల డ్యామ్​ భద్రతకు చెక్​పోస్టు

త్వరలోనే ఏర్పాటు చేస్తాం డీజీపీ జితేందర్ వెల్లడి​ వనపర్తి/ అమరచింత, వెలుగు : త్వరలోనే జూరాల పోలీస్ ఔట్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తామని డీజీపీ జి

Read More

ట్రీట్ మెంట్ కు వెళ్తే.. వికటించిన ఇంజెక్షన్

14 చోట్ల గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రైవేట్ డాక్టర్  రూ. 50 వేల దాకా బిల్లు వసూలు.. ఉల్టా కేసు వనపర్తి జిల్లా కొత్తకోటలో ఆలస్యంగా తెలిసిన

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: సర్కార్ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం గద్వాల ప్రభుత్వ హాస్పిటల్​ను తనిఖీ చేశ

Read More

పాలమూరులో  రెడ్ క్రాస్ డయాగ్నోస్టిక్ సెంటర్ కు భూమి కేటాయించాలి :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డ

పాలమూరు, వెలుగు:  పాలమూరులో రెడ్ క్రాస్  డయాగ్నోస్టిక్ సెంటర్ కు భూమి కేటాయించి, భవన నిర్మాణానికి చేయూతనివ్వాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్న

Read More

బాలల సంరక్షణపై నిర్లక్ష్యం వద్దు : సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర

హన్వాడ, వెలుగు: బాలల సంరక్షణ పై నిర్లక్ష్యం వద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు.  చైల్డ్ ఫ్రెండ

Read More

పొలం పనులకు వెళ్లి...కరెంట్‌‌ షాక్‌‌తో నలుగురు రైతులు మృతి

నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలో ముగ్గురు, జగిత్యాలలో ఒకరు అచ్చంపేట/లింగాల/జగిత్యాలరూరల్‌‌, వెలుగు : పొలానికి నీళ్లు పె

Read More

మహబూబ్​నగర్ జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు.. కాలిపోతున్న మోటార్లు

పడిపోయిన భూగర్భ జలాలు వ్యవసాయానికి పెరిగిన కరెంట్​ వినియోగం బోర్లను నిరంతరంగా నడిపిస్తున్న రైతులు ట్రాన్స్ ఫార్మర్లపై అధిక లోడ్​ పడి, లో వోల్

Read More

అయ్యోపాపం.. అకాల వర్షాల ఎఫెక్ట్​. . పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి

పేదోళ్లకు రెక్కాడితేకాని డొక్కాడదు.. వానొచ్చినా.. వరదొచ్చినా వ్యవసాయ కూలీలు.. కూలి పనికెళితేనే పొట్ట నిండేది.  అలా కూలి పని చేసే  ఇద్దరి మహి

Read More

రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు అందజేస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఓబ్లాయిపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ  ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  మహబూబ్ నగర్ రూరల్,  వెలుగు:  క

Read More

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌‌లో సన్నబియ్యం పంపిణీ  కొల్లాపూర్, వెలుగు: పేద ప్రజల సంక్షేమమే ప్రజాప్రభుత్యం లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి క

Read More

మహబూబ్‌నగర్ లో సీసీ కెమెరాల ఏర్పాటుకు లక్ష విరాళం

పాలమూరు, వెలుగు: మహబూబ్‌నగర్ టౌన్‌లో ప్రజల భద్రతను పెంచేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి. జానకి తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కె

Read More

నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ అమలు : జీఎన్ శ్రీనివాసరావు

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి ఈఎస్ఐ అమలుపరుస్తున్నట్లు వీసీ  శ్రీనివాస్ తెలిపారు. బుధవార

Read More

చారిత్రక కట్టడాలు కాపాడాల్సింది ప్రభుత్వమే

గద్వాల, వెలుగు: చారిత్రక కట్టడాలు, రాజ వంశీయుల ఆస్తుల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాజ వంశీయులు వెంకటాద్రి రెడ్డి, సుహాసిని రెడ్డి, విక్రమ

Read More