ముంబై: కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నందున జైలులో ఉన్న 50 శాతం ఖైదీలను టెంపరరీగా విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సీరియస్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మాత్రం టెంపరరీ బెయిల్ లేదా పెరోల్ ఇవ్వకూడదని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు మార్చిలో చెప్పింది. దీంతో బోంబే హైకోర్టు జస్టిస్ఏఏ సయ్యద్, స్టేట్ హోం డిపార్ట్మెంట్అడిషనల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్ చహాండె, మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ఎస్ఎన్ పాండేలతో హై పవర్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో 35,239 మంది రిలీజ్ అవుతారని కమిటీ ఎక్స్పెక్ట్ చేసింది. సెంట్రల్ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో సుమారు 100 మంది ఖైదీలు, సిబ్బందికి, బైకుల్లా మహిళల జైలులో 54 ఏండ్ల ఖైదీకి కరోనా పాజిటివ్వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖైదీలను ఎప్పుడు విడుదల చేయాలనే నిర్దిష్ట సమయాన్ని కమిటీ చెప్పలేదు. సీరియస్కేసులలో, ఇండియన్పీనల్కోడ్(ఐపీసీ), మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్, మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్, అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్యాక్ట్, ప్రివెన్షన్ఆఫ్మనీ లాండరింగ్ యాక్ట్ వంటి స్పెషల్ యాక్ట్స్కింద అరెస్టు అయిన ఖైదీలను విడుదల చేయరు. స్పెషల్యాక్ట్స్కింద అరెస్ట్ అయిన ఖైదీలను కూడా విడుదల చేయాలని అడ్వకేట్ ఎస్బీ తాలేకర్ ఇచ్చిన రిప్రెజెంటేషన్ను కమిటీ రిజెక్ట్చేసింది. నేర తీవ్రత, నేర స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఏ తరగతి ఖైదీలను విడుదల చేయాలని కమిటీ నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.
మహారాష్ట్ర జైళ్ల నుంచి సగం మంది విడుదల?
- దేశం
- May 13, 2020
లేటెస్ట్
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- విద్య విలువ తెలియని వ్యక్తి జగన్.. చంద్రబాబు
- సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్: అప్లికేషన్ డేట్ పెంపు
- అబద్ధాలకు బీజేపీ యూనివర్శిటీ .. మోదీ వీసీ.. అమిత్ షా రిజిస్ట్రార్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- రాజ్యాంగం మార్చడం కోసం ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు : సీఎం రేవంత్ రెడ్డి
- గ్రేట్ హీరో : 25 ఏళ్లుగా చక్కెర తీసుకోలేదు..దమ్ము కొట్టలేదు..మందు ముట్టుకోలేదు
- అంతా దేవేచ్ఛ: సన్యాసం తీసుకున్న వ్యాపారవేత్త భార్య, 11 ఏళ్ల కుమారుడు
- Monty Panesar: రాజకీయ అరంగ్రేటం చేయనున్న మాజీ స్పిన్నర్
- బీజేపీ టార్గెట్ 400 సీట్లు వెనక.. రాజ్యాంగం మార్పు : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- ఒత్తిడితో అలసిపోతున్నారా... ఇలా రిఫ్రెష్ అవ్వండి...