చిచ్చు పెడితే ఊరుకునేదే లేదు

చిచ్చు పెడితే ఊరుకునేదే లేదు

మాల, మాదిగల మధ్య చిచ్చు పెడితే ఊరుకునేది లేదన్నారు SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు. వర్గీకరణ పేరుతో పార్టీలు దళితులను విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణకు మద్దతుగా ఇచ్చిన లేఖల్ని విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమైఖ్య భావన అలవరచుకోవాల్సిందిగా పోలిటికల్ పార్టీలను కోరారు నేతలు. ఈ కార్యక్రమంలో SC  వర్గీకరణ పోరాట సమితి కన్వీనర్ జంగా శ్రీనివాస్, బల్వన్, ఎం. ప్రభాకర్, మల్లేశ్, మురళి కిషన్, J. స్వామి పాల్గొన్నారు.