కాంగ్రెస్ వ్యవసాయ డిక్లరేషన్ తో.. టీఆర్ఎస్, బీజేపీ లు ఉలిక్కి పడుతున్నాయన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నాయని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ పై రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ రావడంలో కీలకంగా వ్యవహరించిన రాహుల్ గాంధీని.. కేటీఆర్ అవమానించేలా మాట్లాడటం బాధకరమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు మల్లు రవి. టీఆర్ఎస్, బీజేపీ చిల్లర మాటలు మానుకోకపోతే తగిన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు తప్పదన్నారు.
రాహుల్ ను కేటీఆర్ అవమానించడం బాధాకరం
- హైదరాబాద్
- May 9, 2022
లేటెస్ట్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- OMG2 Telugu OTT: తెలుగులో OTTకి వచ్చేసిన సూపర్ హిట్ ఓ మై గాడ్2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- కరీంనగర్ కాంగ్రెస్లో రసవత్తర రాజకీయం
- ముగిసిన సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం.. లింగమయ్య వెళ్లొస్తాం
- జాబ్స్ ఇవ్వని బీజేపీని ఎందుకు గెలిపించాలి
- 15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ
- కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ : గడ్డం వంశీకృష్ణ
- ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి
- కుంటాలలో కుస్తీ పోటీలు
- హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే