సింగరేణి ఆఫీసర్ల ట్రాన్స్ ఫర్

సింగరేణి ఆఫీసర్ల ట్రాన్స్ ఫర్

గోదావరిఖని, వెలుగు :  సింగరేణిలో పర్సనల్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ మేనేజ్​మెంట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీఎం జి.రాజేంద్ర ప్రసాద్​ను కొత్తగూడెం కార్పొరేట్ కు, డీజీఎం జి.వెంకటమోహన్​రావును కొత్తగూడెం ఏరియాకు, డీజీఎం కేసా నారాయణరావును కార్పొరేట్​ వెల్ఫేర్​వింగ్​కు, డీజీఎం అజ్మీరా తుకారాంను ఇల్లందుకు, డీజీఎం బి.శివ కేశవరావును సీపీఆర్​ఎంఎస్​ వింగ్​కు, డీజీఎం డి.కిరణ్​బాబును జైపూర్​ ఎస్టీపీపీకి, పర్సనల్​మేనేజర్​ వై.ప్రభాకర్​రావును విజయవాడ అప్మెల్​సంస్థకు, పీఎం రెడ్డిమల్ల తిరుపతిని గోదావరిఖని సూపర్​బజార్​డీఎంగా, డిప్యూటీ పీఎం ఎస్​వీ రాజేశ్వరరావును కార్పొరేట్​ఎడ్యుకేషన్​ వింగ్​కు, డిప్యూటీ పీఎం పీబీ అవినాష్​ను కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్​కు, డీవైపీఎం గుర్రం శ్రీహరిని కార్పొరేట్​వెల్ఫేర్​వింగ్​కు, డివైపీఎం కె.మైత్రేయబందును కార్పొరేట్​హెచ్​ఆర్​డీకి, డీవైపీఎం జేఏ నరేన్​చక్రవర్తిని కార్పొరేట్ ఐఆర్​వింగ్​కు, డీవైపీఎం నాగుల వేణును ఆర్జీ–1 ఏరియాకు, డీవైపీఎం ఎ.సత్యబోస్​ను కార్పొరేట్​ఈఈ సెల్​కు బదిలీ అయ్యారు.  ఇంకా సీనియర్​పీవోలు, వెల్ఫేర్ ఆఫీసర్లు కలిపి మొత్తం 39 మందిని ట్రాన్స్ ఫర్ చేసింది.