హోమ్ లోన్స్ పేరుతో SBI బ్యాంక్ లో భారీ స్కాం

హోమ్ లోన్స్ పేరుతో SBI బ్యాంక్ లో భారీ స్కాం

సంగారెడ్డి జిల్లా: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని SBI బ్యాంక్ లో భారీ స్కాం జరిగింది. గృహ రుణాల పేరుతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి 4 కోట్ల 28 లక్షలు కాజేసింది ముఠా. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి 35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీకృష్ణ, కాశి రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, SBI డిప్యూటీ మేనేజర్ వినీల్ రోహిత్,  క్లర్క్ సుష్మా, అసిస్టెంట్ మేనేజర్ శిరీషని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు.

మరిన్ని వార్తల కోసం...

రేపు పంజాబ్ వ్యాప్తంగా హాలిడే

సామాన్యులకు షాక్.. పెరిగిన వంట గ్యాస్ ధర

లవ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌తో ఐశ్వర్య బాలీవుడ్ ఎంట్రీ