కాళోజీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్

కాళోజీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్

మాస్టర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ హెల్త్‌‌‌‌ (ఎంపీహెచ్‌‌‌‌) కోర్సు 2023-–24 విద్యాసంవత్సరం అడ్మిషన్లకు ఎంట్రన్స్​ టెస్ట్​ నిర్వహించేందుకు కాళోజీ నారాయణరావు మెడికల్​ యూనివర్సిటీ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది.
అర్హత: కనీసం 50 శాతంతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు పరిమితి లేదు. ఎంట్రన్స్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌‌‌‌ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్​ ఉటుంది. 
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆగస్టు 27న నిర్వహిస్తారు. వివరాలకు  www.knruhs.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.