మే 23 ని మోడీ దివస్ గా గుర్తించాలి: బాబా రామ్ దేవ్

మే 23 ని మోడీ దివస్ గా గుర్తించాలి: బాబా రామ్ దేవ్

హరిద్వార్​: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించి న ‘మే 23’వ తేదీని మోడీ దివస్​గా గుర్తించాలని ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ కోరారు. పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డా , మోడీ ఒంటి చేత్తో బీజేపీకి విజయంసాధించి పెట్టారని గుర్తుచేశారు. మే23ని మోడీ దివస్ గా కాకుంటే ‘లోక కల్యాణ దివస్​’గా నైనా గుర్తించాలన్నారు.