మెదక్
రైతు రుణమాఫీపై ఆఫీసర్లు క్లారిటీ ఇస్తలేరు
సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పై సిద్దిపేట అర్బన్ మండలంలోని రైతుల
Read Moreకొమురవెళ్లి మల్లన్న ఆలయంలో గ్రూపుల గొడవ
ఆరోపణలు.. ప్రత్యారోపణలతో గందరగోళం వారం గడుస్తున్నా దొరకని ఎన్వీఆర్ సిస్టమ్ ను ధ్వంసం చేసిన వ్యక
Read Moreపాడుబడిన బావిలో పడి బాలుడు మృతి
నర్సాపూర్, వెలుగు : పాడుబడిన బావిలో పడి ఓ బాలుడు చనిపోయాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ గుర్జా తాండాలో ఈ ఘటన జరిగింది. గు
Read Moreఆ మూడు పార్టీలు ..దేశాన్ని దోచుకుంటున్నయ్ : కేఏ పాల్
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తం ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చారని బీఆర్ఎస్ పై ఫైర్ మెదక్, వెలుగు :
Read Moreప్రాణం మీదికి తెచ్చిన.. సోషల్ మీడియా పరిచయం
సిద్దిపేటలో యువతి ఇంటికి వచ్చిన యువకుడు కత్తితో మెడపై దాడి చేసిన యువతి బంధువులు తీవ్ర గాయాలు.. గాంధీ హాస్పిటల్కు తరలింపు యువతి ఇంటికి వచ్చిన
Read Moreవీడు దేశముదురు : ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఫేక్ ఎస్ఐ అరెస్ట్
హైదరాబాద్ : నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి.. వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఫేక్ ఎస్ఐను కటకటాల్లోకి నెట్టారు ఘట్కేసర్ పోలీసులు. పోలీస్ డ
Read Moreకాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టి చెరువు ఈదినట్టే : మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా ఉన్న రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు కొత్తగా మేనిఫెస్టో అంటూ బయలు దేరా
Read Moreఆరు గ్యారంటీలు కాదు.. కాంగ్రెస్ వస్తే 6 నెలలకో సీఎం మారతాడు: మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా 6 నెలలకో ఆరుగురు ముఖ్యమంత్రిలు మాత్రం మారతారని మంత్రి హరీష్ రావు చురకలంటించారు. రెండు
Read Moreప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి : కేఏ పాల్
ధనికమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దరిద్రమైన రాష్ట్రంగా మార్చారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మెదక్లో పార్టీ జిల్లా ఆఫీస్ ను ఆయన
Read Moreఅంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం
11 రోజుల తర్వాత పోస్టుమార్టం దుబ్బాక, వెలుగు : సహజ మరణం చెందినట్లు భావించిన ఓ మహిళకు అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం నిర్వహించారు
Read Moreవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ : హోం మంత్రి మహమూద్ అలీ
త్యాగాల వల్లే తెలంగాణకు స్వేచ్ఛ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో హోం మంత్రి మహమూద్ అలీ యోధులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : మంత్రి హరీశ్ రావ
Read Moreచెవిలో పువ్వు పెట్టుకొని నిరసన చేసిన అంగన్వాడీ వర్కర్లు
చెవిలో పువ్వు పెట్టుకొని అంగన్వాడీ వర్కార్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు ఏడవ రోజు నిరవధిక
Read Moreమాకూ దళిత బంధు ఇవ్వండి.. మిన్నంటిన ఆందోళనలు
వికారాబాద్ జిల్లా పరిగి వ్యాప్తంగా దళిత బంధు కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన వారికి కాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులకు తమ అనుచరులకే వర్తించేల
Read More












