మెదక్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి
త్వరలో కొత్త రేషన్ షాపుల ఏర్పాటు ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారులను ఆశ్రయించొద్దు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట
కొమురవెల్లి, వెలుగు: శ్రావణ మాసం రెండో ఆదివారం కావడంతో కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న
Read Moreవెల్మకన్న గ్రామస్తులు ప్రభుత్వ భూమిని కాపాడాలని హైవేపై ఆందోళన
కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ వెల్మకన్న గ్రామస్తులు ఆదివారం కౌడిపల్లిలో నేషనల్ హైవే పై ఆందోళన చేశారు. క
Read Moreప్రజల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీయే..
నారాయణ్ఖేడ్, వెలుగు : ప్రజల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని సీపీఐ
Read Moreఅదుపు తప్పిన లారీ.. ఇద్దరు మృతి..మరో ముగ్గురికి గాయాలు
యాదాద్రి, వెలుగు : లారీ అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లడంతో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఆదివారం
Read More360 మంది పిల్లలకు విముక్తి ..ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్
సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల సంరక్షణ, బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్
Read Moreఫ్రెండ్ షిప్ డే సాక్షిగా ఘోరం.. బెస్ట్ ఫ్రెండ్ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
ములుగు, వెలుగు: ములుగు మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన ఐకేపీ కంప్యూటర్ఆపరేటర్హత్య కేసును పోలీసులు చేధించారు. శనివారం సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ విజయక
Read Moreప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు..అర్హులకే ప్రభుత్వ పథకాలు : మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని
Read Moreసంక్షేమ పథకాలు గడపగడపకు చేరాలి : మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
Read Moreఅధికారులు బాధ్యతగా పనిచేయాలి : కలెక్టర్ హైమావతి
కొమురవెల్లి, వెలుగు: ప్రభుత్వ అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం కొమురవెల్లి మండలంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
Read Moreమెదక్ లో రాజకీయ వివాదంలో రామాలయం
ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఎండోమెంట్ అధికారులు వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు జీవో ఉపసంహరించుకోవాలని ఆందోళన మెదక్, వెలు
Read Moreజనహిత పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు .. సంగారెడ్డిలో కదం తోక్కిన శ్రేణులు
ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు ఘన స్వాగతం హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు సంగారెడ్డి/జోగిపేట/పుల్క
Read Moreసిద్దిపేట జిల్లాలోని రోడ్ల మరమ్మతుకు రూ.379.69 కోట్లు విడుదల
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని 25 ఆర్ అండ్ బీ రోడ్ల కు మహర్దశ పట్టనున్నది. హ్యామ్ (హైబ్రీడ్ అన్యూటీ మోడ్) ప్రోగామ్ ఫేజ్ 1 లో జిల్లాలోని
Read More












