మైక్రోసాఫ్ట్ ​​విండోస్ చీఫ్​గా పవన్​ దావులూరి

మైక్రోసాఫ్ట్ ​​విండోస్ చీఫ్​గా పవన్​ దావులూరి

న్యూఢిల్లీ: మరో ఇండియన్​–అమెరికన్​గ్లోబల్​ సాఫ్ట్​వేర్​ కంపెనీ మైక్రోసాఫ్ట్​లో ఉన్నతస్థానాన్ని అందుకున్నారు. మద్రాస్​ ఐఐటీలో చదివిన పవన్​దావులూరి విండోస్​ మైక్రోసాఫ్ట్​, సర్ఫేస్​చీఫ్​గా నియమితులయ్యారు.

ఆయన 23 ఏళ్లుగా ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. కస్టమ్​సర్ఫేస్​ ప్రాసెసర్ల తయారీ కోసం పనిచేశారు. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్​ పనయ్​అమెజాన్​లో చేరడంతో పవన్​కు బాధ్యతలు అప్పగించారు. పవన్​ 1999లో అమెరికాలోని మేరీల్యాండ్​ వర్సిటీ నుంచి ఎంఎస్​చేశారు.