తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే హుజురాబాద్ బైపోల్ లో పోటీ చేస్తామంటున్నారు మిడ్ మానేరు నిర్వాసితులు. ఊరికి 10 మంది చొప్పున 120 మంది పోటీ చేస్తామని తెలిపారు. సర్కార్ తీరుపై నిరసనగా వేములవాడ నంది కమాన్ దగ్గర మిడ్ మానేరు ఐక్య వేదిక ఆద్వర్యంలో నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్స్ తో ధర్నా చేశారు. వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు నిర్వాసితులకు 5 లక్షల ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తాము అన్ని త్యాగం చేసామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్కార్ తమ సమస్యలను పట్టించుకోకపోతే... ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
హుజురాబాద్ లో 120 మంది బరిలోకి దిగుతం
- తెలంగాణం
- July 31, 2021
లేటెస్ట్
- మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఎన్నికల తర్వాత రీఛార్జ్ రేట్లు పెరుగనున్నాయా?
- Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్
- వాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్..
- SRH vs RCB: హైదరాబాద్లో బెంగళూరు హవా: ఉప్పల్లో RCB చారిత్రాత్మక మ్యాచ్
- బీహార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి, 12మందికి తీవ్ర గాయాలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..
- Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి