యాదాద్రిలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్

యాదాద్రిలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్

యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం

దోచుకునెటోళ్లను వదలం

గోవా అసెంబ్లీకి మూడు జంటలు