బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఆ పార్టీ నేతలకు ప్రజల ఆకలి కేకలు వినపడవని అన్నారు. అనుక్షణం అడుగడుగునా తెలంగాణపై విషం కక్కడమే పనిగా వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం చేయూతనివ్వకపోగా.. స్వశక్తితో ఎదుగుతున్న తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. మేకవన్నెపులుల్లాంటి బీజేపీ నేతలు తెలంగాణ ద్రోహులని విమర్శించారు. బీజేపీ సిద్ధాంతాలు ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిరూపమన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ ఉన్నంతకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఆటలు సాగవని హెచ్చరించారు.
మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ నేతలు
- తెలంగాణం
- June 3, 2022
లేటెస్ట్
- ఓటరు నిన్న... ఓటరు నేడు
- ఫోర్త్ ఫేజ్లో 64%..9 రాష్ట్రాలు, ఒక యూటీలోని 96 సీట్లకు పోలింగ్ పూర్తి
- రూరల్ ఓటు ఎటు వైపు?..అర్బన్తో పోలిస్తే పల్లెల్లో పెరిగిన పోలింగ్ శాతం
- ఏపీలో భారీగా పోలింగ్..78 శాతం నమోదు
- రాష్ట్రంలో పోలింగ్ 65%
- తెలంగాణ పోలింగ్ | CM Revanth, KCR Cast Votes | చంద్రవ్వ - హైదరాబాద్ ఓటర్లు | V6 తీన్మార్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?