నోటిఫికేషన్లు విడుదల చేయాలని NSUI డిమాండ్

నోటిఫికేషన్లు విడుదల చేయాలని  NSUI డిమాండ్

నాగర్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది.అమ్రాబాద్ లో ప్రభుత్వ డీగ్రీ కళాశాల ప్రారంభానికి వెళ్తున్న సబితా ఇంద్రారెడ్డి ని హాజీపూర్ లో అడ్డుకున్నారు NSUI నాయకులు.స్కాలర్ షిప్ లు, 317 జీవో సమస్యతో పాటు, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీలో  విద్యార్థులకు పరీక్షలు జరుగుతుంటే మంత్రి ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు NSUI నాయకులు.

మరిన్ని వార్తల కోసం

 

కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌ను

ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం టీబీజేపీ టోల్ ఫ్రీ నెంబర్