జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాలకు దిమ్మెలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో రూ.86 లక్షల విలువైన అభివృద్ధి కార్యక్రమల శంకుస్థాపనకు మంత్రి హాజరయ్యారు. అయితే అధికారులు ఒక దగ్గర ఇంటి గోడకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తే.. మరో దగ్గర రెండు కరెంట్ స్తంభాలకు వైర్లతో బిగించారు. దీంతో శంకుస్థాపన చేయకుండానే మంత్రి వెనుదిరిగారు. కరెంటు స్థంభాలకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం ఏంటని అధికారులను నిలదీశారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు ఆదేశించారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లగానే వైర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
కరెంట్ స్తంభాలకు శిలాఫలకం.. మంత్రి సబితకు చేదు అనుభవం
- హైదరాబాద్
- February 7, 2023
లేటెస్ట్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు