మిజోరం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజశేఖరన్ రాజీనామాను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు. కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడైన రాజశేఖరన్ 2018 మేలో మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గవర్నర్ పదవికి రాజశేఖరన్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు సమాచారం. తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజశేఖరన్ రాజీనామాపై శశిథరూర్ స్పందించారు. రాజశేఖరన్ తో వ్యక్తిగత వైరం లేదన్నారు. తన కొడుకు వివాహ రిసెప్షన్ కు కూడా రాజశేఖరన్ హాజరైన విషయం గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాల మధ్యే పోటీ ఉంటుందన్నారు.
తన పదవికి రాజీనామా చేసిన మిజోరం గవర్నర్
- దేశం
- March 8, 2019
లేటెస్ట్
- 12 సీట్లిస్తే సర్కారు మెడలు వంచుతం : కేసీఆర్
- నువ్వు కట్టిన అద్భుతమేందో..కాళేశ్వరం దగ్గర్నే చర్చిద్దాం రా : సీఎం రేవంత్రెడ్డి
- కోహ్లీ కోసం..నేడు ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు