
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని మారుతీనగర్కు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బోర్ మంజూరు చేశారు. అఖిల భారత యాదవ సంఘం ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్సంబంధిత పనులను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మారుతీనగర్లో నీటి ఎద్దడిని ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తతీసుకెళ్లడంతో వెంటనే బోర్ మంజూరు చేశారని పేర్కొన్నారు.