ఢిల్లీ వెళ్లి కేసీఆర్ మెడలు వంచుకున్నడు

ఢిల్లీ వెళ్లి కేసీఆర్ మెడలు వంచుకున్నడు

జగిత్యాల: ప్రధాని మోడీ మెడలు వంచుతానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మెడలు వంచుకున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగుబోతుల సంఘం అంతా కలిసి ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్‌కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. ప్రభుత్వ ఆఫీసర్లు మిల్లర్లకు ఏజెంట్లుగా మారారన్నారు.