దివ్యాంగురాలి పాదాలకు నమస్కరించిన మోడీ

దివ్యాంగురాలి పాదాలకు నమస్కరించిన మోడీ

కాశీలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని ఈ ఫొటోలోని దివ్యాంగురాలు శిఖా రస్తోగి చాలా కష్టపడి వచ్చింది. మోడీని చూడగానే ఆశీర్వాదం తీసుకుందామని పాదాలకు నమస్కరించే ప్రయత్నం చేస్తుంటే.. మోడీ ఆమెను అడ్డుకుని, తనే ఆమె పాదాలకు నమస్కరించారు. కారిడార్​ ప్రారంభోత్సవంలో కనిపించిన దృశ్యమిది. బీజేపీ లీడర్​ వనతీ శ్రీనివాసన్​ ఈ ఫొటోను షేర్​ చేస్తూ ‘మహిళా శక్తికి దక్కిన గౌరవం. ప్రధాని మోడీ మనందరికీ గర్వకారణం’ అని ట్వీట్​ చేశారు.