న్యూఢిల్లీ : లాక్ డౌన్ కారణంగా థర్డ్ పార్టీ వెహికిల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోయిన వారికి గుడ్ న్యూస్. ఆయా పాలసీలు రెన్యూవల్ గడువును మే 15 వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 25 నుంచి మే 3 వరకు పాలసీ ముగియనున్న వారంతా మే 15 వరకు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. గ్రేస్ పిరియడ్ లో పాలసీదారుల క్లెయిమ్స్ ను పరిష్కరించాలని బీమా కంపెనీలను కేంద్రం కోరింది. గడువు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేయటంతో అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 23 న లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగానూ ఏప్రిల్ 14 వరకు గడవు పెంచారు. లాక్ డౌన్ పొడగించిన నేపథ్యంలో మరోసారి రెన్యూవల్ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
హెల్త్, వెహికిల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ పొడగింపు
- దేశం
- April 16, 2020
లేటెస్ట్
- పోలీస్ స్టేషన్లో సైకో వీరంగం..సిబ్బందిపై కత్తితో దాడి
- ఎంపీ బండి సంజయ్పై కేసు
- సంక్షేమ రాజ్యం కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి: సీఎం జగన్
- Tillu Square: టిల్లు స్క్వేర్ మీడియాకి నో షోస్..నిర్మాత నాగవంశీ సంచలన నిర్ణయం!
- బాబు వస్తే కరువు వస్తుంది.. నంద్యాల సభలో సీఎం జగన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- శివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు
- SRH vs MI: పాండ్య ఇక నువ్వు మారవా..! సీనియర్లను అవమానించిన ముంబై కెప్టెన్
- ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంక్ హాలిడేస్.. ఎందుకంటే
- viral video: PTI మహిళా జర్నలిస్ట్పై ANI రిపోర్టర్ దాడి
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్