పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ముత్తారం సర్పంచ్నల్లగొండ కుమార్గౌడ్శుక్రవారం కరీంనగర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు బండారు సునీల్గౌడ్, గంగుల సంతోష్ తదితరులున్నారు.
